empty
: మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు. భూదాన్ భూముల కుంభకోణంలో భాగంగా నోటీసులు జారీ. వంశీ రామ్ బిల్డర్స్ సుబ్బా రెడ్డి, మరో ఇద్దరికీ నోటీసులు. డిసెంబర్ ...
ఉన్నా లేనట్టే..! మానవ హక్కుల కమిషన్ల పరిస్థితి దారుణం
మానవ హక్కుల కమిషన్లు నిర్వీర్యమవుతున్నాయి సిబ్బంది కొరతతో పనితీరు దెబ్బతింటోంది తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజల హక్కుల కాపాడక పోవడానికి కారణం మానవ హక్కుల ...
గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా
గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్4 ప్రతినిధి ముధోల్ గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ...
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ...
రబీంద్రలో అహల్యబాయి హోల్కర్ పుస్తక-కరపత్రాలు ఆవిష్కరణ
రబీంద్రలో అహల్యబాయి హోల్కర్ పుస్తక-కరపత్రాలు ఆవిష్కరణ ఎమ్4 ప్రతినిధి ముధోల్ అహల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ముధోల్లోని రభింద్ర ఉన్నత పాఠశాలలో అహల్యబాయి హోల్కర్ పుస్తక- కరపత్రాల ఆవిష్కరణ ...
పాదయాత్రగా శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి సన్మానం
పాదయాత్రగా శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి సన్మానం ఎమ్4 ప్రతినిధి ముధోల్ కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలై సన్నిధానానికి మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన పాండు స్వామి పాదయాత్రగా వెళ్లి తిరిగి ...
ముధోల్లో 80 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ ప్రారంభం
ముధోల్లో MGNREGS నిధులతో నిర్మాణ పనుల ప్రారంభం. శాసనసభ సభ్యుడు పవార్ రామారావు పటేల్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని MLA హామీ. ముధోల్ మండల కేంద్రంలో రూ. ...
ఉల్లాసంగా కొనసాగిన ఫుడ్ ఫెస్టివల్
ఉల్లాసంగా కొనసాగిన ఫుడ్ ఫెస్టివల్ ఎమ్4 ప్రతినిధి ముధోల్ ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఉత్సవంలో 83 మంది విద్యార్థులు ...
టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాం: ఆవునూరి దయాకర్ రావు
సిరిసిల్ల నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమీకరణ. పార్టీని బలోపేతం చేస్తామని దయాకర్ రావు హామీ. సిరిసిల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ ...
మహదేవ్ పూర్ మండలంలో క్షుద్ర పూజల కలకలం
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు వెలుగులోకి. మేకపోతు బలి, కొబ్బరికాయలు, అన్నం బట్టలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు. గ్రామస్తుల్లో భయాందోళనలు, పోలీసులకు ఫిర్యాదు. భయానక పూజలను మరింతగా ...