భక్తి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 19 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం లోని బెంబర్ గ్రామంలో గత వారం రోజులుగా అఖండ హరినామ సప్తాహ కొనసాగుతోంది. సప్తాహ ముగింపు కార్యక్రమంలో కీర్తన్ యోగేష్ మాహారాజ్ ఆధ్వర్యంలో ప్రవచనం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం లో నడవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత, ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో పయనం సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ప్రసాదం గావించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి,ప్రముఖులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 19 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం లోని బెంబర్ ...

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్.

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్. *మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 15 :- భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా ప్రారంభించిన శ్రీ ...

#BasarVedabharti #CommitteeElection #VedicEducation #NirmalNews #SpiritualHeritage

బాసర వేద భారతి పీఠం నూతన కమిటీ ఎన్నిక

బాసర వేద భారతి పీఠం నూతన కమిటీ ఎన్నిక   వేద భారతి పీఠం నూతన సంచాలన కమిటీ ఏర్పాటైంది మణికంఠ మృతికి కమిటీ శ్రద్ధాంజలి ఘటించింది బీజాక్షరాలు రాయడం మానివేయాలని ఏకగ్రీవ ...

వేలాల మల్లన్న జాతర భక్తుల సందడి

వేలాల మల్లన్న జాతర: భక్తుల తాకిడితో సందడి

వేలాల మల్లన్న జాతరకు భక్తుల రద్దీ గోదావరిలో పవిత్ర స్నానం చేసి కాలినడకన ఆలయ దర్శనం శివరాత్రి సందర్భంగా భక్తుల పోటెత్తేలా తరలివస్తున్న భక్తులు భద్రత కట్టుదిట్టం: పోలీసుల ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ...

700 సంవత్సరాల చరిత్ర గల శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయం

700 సంవత్సరాల చరిత్ర గల శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయం

700 సంవత్సరాల చరిత్ర గల శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయం భక్తిశ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్మల్, ఫిబ్రవరి 27 మనోరంజని ప్రతినిది  శివుడు, శంకరుడు, మహాదేవుడు, సోమేశ్వర్, రాజేశ్వర్, రాజన్న, ...

మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

మహాశివరాత్రి ప్రత్యేక అభిషేక పూజలు – భక్తులకు అన్నప్రసాద పంపిణీ

అచ్చంపేట తూర్పు కోనేరు శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహణ లింగోద్భవ సమయంలో విశేష అభిషేక పూజలు, భజన కార్యక్రమాలు 200 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ కాలనీవాసులు, భక్తులు, మహిళలు, ...

తాళ సప్తమి వేడుకల్లో పాల్గొంటున్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

తాళ సప్తమి వేడుకల్లో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ముధోల్ మండలంలోని శ్రీ పశుపతినాథ్ ఆలయంలో తాళ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహణ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సత్కారం ...

ప్రయాగరాజ్ కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తున్న మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు

కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు (దాదా) స్నేహితులతో కలిసి పుణ్యస్నానం వేదపండితుల ఆధ్వర్యంలో తర్పణం నిర్వహణ ప్రజల శ్రేయస్సు, రైతుల అభివృద్ధికి ప్రార్థనలు ...

కన్నుల పండువగ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

కన్నుల పండువగ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

కన్నుల పండువగ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మనోరంజని ప్రతినిధి ముధోల్ : ఫిబ్రవరి 26 నిర్మల్ జిల్లా ముధోల్.మండల కేంద్రమైన శ్రీ పశుపతినాథ్ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినా న్ని పురస్కరించుకొని సాయంత్రం శివపార్వతుల ...

ఆర్మూర్ నవనాథ్ సిద్ధుల గుట్టలో శివలింగానికి అభిషేకం చేస్తూ నాయకులు

నవనాథ్ సిద్ధుల గుట్టలో నవనాథుని ప్రత్యేక పూజలు

ఆర్మూర్ నవనాథ్ సిద్ధుల గుట్టలో శివలింగ అభిషేకం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వినయ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకుల ప్రత్యేక పూజలు పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన నవనాధపురం   నిజామాబాద్ ...

12338 Next