మెండోరా మండలం పోచంపాడులో భీమన్న ఆలయ ప్రాంగణంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోచంపాడు భీమన్న ఆలయంలో విగ్రహాలకు నిప్పు: దుండగులపై చర్యలు తీసుకోవాలన…
Share:

సారాంశం
మెండోరా మండలం పోచంపాడులో భీమన్న ఆలయ ప్రాంగణంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.









