విద్యా వారోత్సవాల సందర్భంగా కుంటాల మండల కేంద్ర గ్రంథాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ముత్యం పాల్గొని యువకులతో కలిసి పుస్తక పఠనం చేశారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరిగి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now