empty
బోసి గ్రామంలో కర్ర వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న బైంసా హిందు ఉత్సవ సమితి
బోసి గ్రామ శ్రీ మహాదేవ్ ఆలయంలో కర్ర వరసిద్ధి వినాయకుని దర్శనం బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు హిందు ఉత్సవ సమితి సబ్యులను ...
ముధోల్ ఎస్బిఐ బ్యాంకులో దుండగుల చోరీ ఇనుప చివ్వలు కత్తిరించి బ్యాంకులో ప్రవేశం సిసి కెమెరా, అలారం తీగలు కత్తిరించబడ్డాయి పోలీసుల విచారణలో క్లూస్ టీం, డాగ్ స్క్వయిడ్ సహకారం : ముధోల్ ...
ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం విరాళాల సేకరణ
ఖమ్మం వరద బాధితులకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కళాకారుల సంఘం సహాయం విరాళాలు సేకరించేందుకు ప్రజాగాయకుడు అష్ట దిగంబర్ ప్రకటన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలకు సహాయం చేయాలని పిలుపు విరాళాలు ...
: గణేష్ నిమజ్జనంలో నియమ నిబంధనలు పాటించాలి: ఎస్సై హెచ్చరిక
బైంసా పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన నిర్వహణ పరిమితికి మించి సౌండ్ బాక్సులు, లేజర్ లైట్స్ వాడకం నిషేధం శబ్ద కాలుష్యం, కంటి ప్రమాదాల నివారణ ఎస్సై హెచ్చరిక: ఉల్లంఘనపై కఠిన చర్యలు ...
: వరసిద్ది కర్ర వినాయకుడిని దర్శించిన భైంసా ఆర్డీఓ
భోసి గ్రామంలోని మహాదేవుని ఆలయంలోని వినాయకుని దర్శనం. భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొనడం. ఆలయ కమిటీ సభ్యుల ఆర్డీఓ సన్మానం. భక్తుల పెద్ద సంఖ్యలో తరలి రావడం. తానూర్ ...
అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్
క్యాన్సర్తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు. ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఏపీకి చెందిన కౌశిక్ (19) బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. : ...
KTR | మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
KTR, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, లక్ష్మారెడ్డి ఇంటిని పరామర్శించారు. లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కేటీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. BRS నాయకులు కూడా లక్ష్మారెడ్డిని పరామర్శించారు. BRS ...
: వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ సలహాదారుగా ప్రమాణ స్వీకారం పబ్లిక్ గార్డెన్ లోని హార్టికల్చర్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మంత్రి ...
: ఒంటరి మహిళలపై హత్యాచారం చేసి నిలువు దోపిడీ చేసిన భర్తకు జీవిత ఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టు భార్యాభర్తలకు జీవిత ఖైదు రవి మరియు నర్సమ్మ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి హత్యాచారం 2021 జూలైలో రెండు కిరాతక సంఘటనలు భార్య నర్సమ్మ భర్తకు సహకరించింది రంగారెడ్డి ...