empty
ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు ఫిబ్రవరి 17 కుంటాల: మండల కేంద్రంలోని BRS నాయకులు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు వారు మాట్లాడుతూ తెలంగాణ మాజీ సీఎం ...
నేడు హన్మకొండ జిల్లాకు రాహుల్ గాంధీ రాక!
📍 హైదరాబాద్ | ఫిబ్రవరి 11 కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. 🔹 ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ. 🔹 ...
చికెన్ ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా?… అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి.
చికెన్ ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా?… అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది… ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ...
కన్నెపల్లి మండలం కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రి కొరకు వినతి పత్రాలు అందజేయగా, గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రి ...
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనకు అవగాహన
మంచిర్యాల జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగాఈ నెల 13వ తేదీ వరకు స్పర్శ్ పేరిట ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు. ...
గోమాతలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
మంచిర్యాల జిల్లా జన్నారం పొన్కల్ ప్రధాన రహదారి మంచిర్యాల నుండి నిర్మల్ వైపు ప్రయాణించే ఆర్ అండ్ బి రోడ్డుపై ఉదయం సాయంత్రం వేళలో గుంపులు గుంపులుగా గోమాతలు ఆవులు వాటి పిల్లలు ...
గోదావరిని పరిశీలించేందుకు వచ్చిన నిపుణులు
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నదిని పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వచ్చారు. ప్రతి వర్షాకాలంలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ఆ నీటి ...
ప్రభుత్వమే ఉపాధి మార్గాన్ని చూపించాలి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అమలు చేస్తున్న అటవీ ఆంక్షలతో ఉపాధిని కోల్పోయే వారికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని చూపించాలని సిఐటియు జన్నారం మండల అధ్యక్షులు అంబటి లక్ష్మణ్ కోరారు. ఆదివారం ...
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నియామకం
🔹 బోధన్ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రచార సభ 🔹 కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి 🔹 ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు ఫిక్సుడ్ సాలరీ, ఉద్యోగ ...
సదాశివపేటలో బీజేపీ విజయ సంబరాలు – స్వీట్లు పంచిపెట్టిన నాయకులు
ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సంబరాలు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వీట్లు పంచి, బాణాసంచా ...