నిర్మల్ జిల్లా బాసరలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని బాసర మండల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు ఇళ్ల స్థలాలు కేటాయించినా, బాసరలో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేటాయించలేదని వారు పేర్కొన్నారు.
బాసర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలి
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా బాసరలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని బాసర మండల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు ఇళ్ల స్థలాలు కేటాయించినా, బాసరలో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేటాయించలేదని వారు పేర్కొన్నారు.










