ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య
తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలు టీటీడీ పై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది మాదాసు మొగిలయ్య అభ్యర్థన ఆలయాల నిర్వహణ భక్తులకు అప్పగించాలనే డిమాండ్ ప్రభుత్వానికి కఠిన శిక్షలు విధించాలని విజ్ఞప్తి ...
తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న శాంతి హోమం
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం సోమవారం ప్రారంభం. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి హాజరు. రోహిణి నక్షత్రం నేపథ్యంలో ప్రత్యేక యాగం నిర్వహణ. లడ్డూ పంచగవ్య సంప్రోక్షణతో సేవలు ...
100 రోజుల్లో చంద్రబాబు పాలనపై విమర్శలు
100 రోజుల్లో చంద్రబాబు పాలనపై విమర్శలు , రాజమండ్రి రాష్ట్రానికి దారితీసే 100 రోజుల పాలనను విశ్లేషిస్తూ, క్వార్టర్ 99/- రూపాయలకు అందిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబును రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ...
ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ టెట్ హాల్ టికెట్స్ విడుదల అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, రోజుకు రెండు సెషన్లు : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP ...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు యువకులు మృతి
పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగివస్తూ జరిగిన ప్రమాదం నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి వద్ద ప్రమాదం అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటినుంచి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం
తిరుమల లడ్డూ కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ఆందోళన. నెయ్యి కల్తీ ఆరోపణలపై 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష. సీబీఐ దర్యాప్తు డిమాండ్. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం దీక్ష ముగింపు. ఏపీ ...
సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM చంద్రబాబు లడ్డూ వ్యవహారంపై స్పందించారు జగన్ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయి సున్నితమైన అంశంపై లోతుగా విచారణ అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరించుకుని పనిచేస్తాను తిరుమల లడ్డూ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ...
తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు: హోంమంత్రి అనిత
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం చర్చనీయాంశం. హోంమంత్రి అనిత వైసీపీపై తీవ్ర విమర్శలు. జగన్కు బహిరంగ చర్చకు రావాలని సవాల్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా చర్చలు తెరుస్తోంది. ఈ ...