ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండుగులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
లోకేశ్వరం: అక్టోబర్ 17, 2024

చోరీ సంఘటన: లోకేశ్వరం మండలంలో గంభీరం రోడ్డులోని హావర్గ గ్రామానికి చెందిన తుంగినోళ్ల గంగాధర్ కుటుంబానికి చెందిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది.

ముఖ్యాంశాలు

  • చోరీ వివరాలు: ఆ కుటుంబం గ్రామానికి వెళ్లిన సమయంలో గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసి, తాళం పగలగొట్టి చోరీ జరిగినట్లు కనుగొన్నారు.
  • నష్టములు: ఇంటి బీరువాలో ఉన్న రూ. 1,30,000 నగదు మరియు 12 గ్రాముల బంగారం దుండుగులు చోరీ చేసారని తెలిపారు.
  • పోలీస్ చర్యలు: బాధితుడి పిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Leave a Comment