చట్ట వార్తలు
అగ్ని ప్రమాదానికి గురైన తీర్థయాత్రికుల బస్సు
భైంసా డివిజన్ నుండి యాత్రకు బయలుదేరిన బస్సుకు అగ్ని ప్రమాదం యాత్రికులలో ఒకరు సజీవ దహనం కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పాటిల్ స్పందించారు యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు ...
పండుగ వేళ ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి: పల్నాడు జిల్లాలో విషాదం
సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన పల్నాడు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి అనారోగ్యంతో వృద్ధుడు మృతి, అంత్యక్రియల తర్వాత మరణించిన ఇద్దరు సంక్రాంతి వేళ పల్నాడు జిల్లా ...
డ్యంగాపూర్ వద్ద కారు ప్రమాదం: ఒకరికి గాయాలు
డ్యంగాపూర్ గ్రామ శివారులో కారు ప్రమాదం కోతుల గుంపు కారణంగా కారు చెట్టుకు ఢీకొని బోల్తా మల్లెపూల నర్సయ్య మనవడు గౌతమ్కు గాయాలు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం డ్యంగాపూర్ గ్రామ శివారులో ...
మెట్పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఏసీబీ దాడుల్లో రూ. 5000 లంచం తీసుకుంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగి రవి పట్టుబాటు సబ్-రిజిస్ట్రార్ అసీఫొద్దీన్, డాక్యుమెంట్ రైటర్ రవిపై కేసు నమోదు భూమి మార్ట్గేజ్ కోసం 10 వేల లంచం డిమాండ్ ...
కంకిపాడు కోడిపందెం శిబిరంలో ఉద్రిక్తతలు
రాత్రి 10 గంటల వరకు కొనసాగిన కోడిపందెం శిబిరం వణుకూరు – పునాదిపాడు యువకుల మధ్య ఘర్షణ బీర్ సీసాలతో దాడులు, గాయపడ్డ బాధితులు పోలీసుల రంగప్రవేశం, జనాల్ని తరిమికొట్టిన ఘటన పేకాట ...
సౌదీ అరేబియాలో భారతీయుల వర్క్ వీసా నిబంధనలు కఠినతరం
సౌదీ వర్క్ వీసా కోసం వృత్తిపరమైన, విద్యా అర్హతల వెరిఫికేషన్ తప్పనిసరి కొత్త నిబంధనలు నేటి నుండి అమల్లోకి సౌదీ అరేబియాలో భారత దౌత్య కార్యాలయం సర్క్యులర్ జారీ సౌదీ అరేబియాకు వర్క్ ...
నార్సింగిలో జంట హత్య: పోలీసులు మృతుల వివరాలు గుర్తించారు
నార్సింగిలో గుర్తు తెలియని దుండగులు జంటను కత్తులతో పొడిచి హతమార్చారు. పుప్పాల గూడలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం సమీపంలో మృతదేహాలు కనుగొనబడ్డాయి. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్ మరియు చతిస్గడ్కు చెందిన ...
Nurse Couple Found Murdered in Narsingi Area
Murder of a couple by unknown assailants with knives in Narsingi. Bodies found near Ananthapadmanabha Swamy Temple on a hilltop. Police identify victims as ...
బంగారు గనిలో ఆకలితో 100 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మూసివేసిన గనిలో అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో మృత్యువాత సౌతాఫ్రికాలో 100 మంది కార్మికులు మృతి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న సంఘటన దక్షిణాఫ్రికాలో మూసివేసిన బంగారు గనిలో ...
మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక్కరు మరణం. యాత్రికులు మహాకుంభ స్నానం చేసి బస్సులో తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే స్పందన. బృందావన్ అధికారులు ...