నేర పరిశోధనలు
గవర్నర్ ఫోన్ ట్యాప్ వివాదం: బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు. త్రిపుర గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300కు పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలు. ...
ఉబర్, ఓలా యాప్ ఛార్జీలపై కేంద్రం నోటీసులు: వినియోగదారుల ఆవేదన
ఉబర్, ఓలా సంస్థలపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ నోటీసులు. ఫోన్ ధర, బ్యాటరీ స్థాయిని ఆధారంగా ఛార్జీల వ్యత్యాసంపై ఆరోపణలు. సీసీపీఏ స్పష్టమైన వివరణ కోరింది. క్యాబ్ సేవల సంస్థలైన ఉబర్, ఓలా ...
గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు సీబీఐకి 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలు గత సంవత్సరం సెప్టెంబర్ 30న సీబీఐకి ఆదేశం మరింత గడువు కోరుతూ ...
నకిలీ ₹నోట్లు వస్తున్నాయి జాగ్రత్త!
నిర్మల్ జిల్లాలో నకిలీ నోట్ల చెలామణి కలర్ జిరాక్స్ ద్వారా తయారవుతున్న నకిలీ నోట్లు వినియోగదారులు, వ్యాపారస్థుల్లో ఆందోళన నిర్మల్ జిల్లాలో నకిలీ రూ.200, రూ.100 నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్టు రద్దు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం. మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్టు రద్దు. మరో 96 మంది పాస్పోర్టులు రద్దు చేయడం విశేషం. రిజర్వేషన్ అల్లర్ల కేసుల విచారణలో భాగంగా ఈ ...
ఏమిటీ పిగ్ బుచరింగ్ స్కామ్? సైబర్ మోసాలకు లక్ష్యంగా గృహిణులు, విద్యార్థులు
పిగ్ బుచరింగ్ స్కామ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. లక్ష్యం: నిరుద్యోగ యువత, గృహిణులు, పేద ప్రజలు. గూగుల్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా మోసాలు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో ఆర్థిక నష్టం. ...
సైబర్ నేరాలు-ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
ప్రజలు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి. డిజిటల్ సేవల్లో జాగ్రత్తలు పాటించాలన్న లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్. అనుమానాస్పద ఫోన్ కాల్స్కి 1930 లేదా పోలీసులకు సమాచారం ...
సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ నాగబిక్షం
సారపాక సెంటర్లో అవగాహన కార్యక్రమం వాహనదారులు, స్థానికులకు సైబర్ నేరాలపై సూచనలు సైబర్ నేరగాళ్ల తతంగాలు వివరించిన ఎస్ఐ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ...
SIM Card New Rule: మూడు సంవత్సరాల నిషేధం.. ఈ వ్యక్తులు సిమ్ కార్డు పొందలేరు!
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. మోసపూరిత సందేశాలు పంపిన లేదా ఇతరుల పేరుతో సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారిపై చర్యలు. బ్లాక్లిస్ట్లో ఉన్నవారు 3 సంవత్సరాల పాటు ...