నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి సన్నిధిలో శ్రీ పరాభవ నామ తెలుగు నూతన సంవత్సరం 'ఉగాది' సందర్భంగా, మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై, శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now