బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ గురువుల ప్రాముఖ్యతను, వేద వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని విద్యార్థులకు వివరించారు.
బోథ్ లోని శిశు మందిర్ లో గురు పౌర్ణమి వేడుకలు
Share:

సారాంశం
బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ గురువుల ప్రాముఖ్యతను, వేద వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని విద్యార్థులకు వివరించారు.










