మిర్యాలగూడకు చెందిన శాస్త్ర హైస్కూల్ విద్యార్థులు 'ఈ-అభ్యాస్' 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్నారు. మొత్తం 24 మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now