తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్ పల్లి మండలం, విలాసాగర్ గ్రామంలో నిర్మించిన 31 గృహాలకు ఆదివారం గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. మొత్తం 72 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో మొదటి దశగా 31 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now