రాజకీయాలు
ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు అభినందనలు
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్గా నియామకం మాజీ మున్సిపల్ చైర్మన్, స్థానిక నాయకుల అభినందనల వెల్లువ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు షాద్ నగర్ ఎమ్మెల్యే ...
బీఆర్ఎస్ చేస్తే సంసారం… మేం చేస్తే వ్యభిచారమా?” – ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై హైకోర్టు ఆదేశాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మార్పు పై విమర్శలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ...
సొంత పైసలతో సర్పంచ్ ఏకగ్రీవం: గ్రామంలో బొడ్రాయి పండగ, గుళ్ల నిర్మాణం
వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక దరావత్ బాలాజీ ఊరిలో బొడ్రాయి పండగకు సొంతగా ఖర్చు చేస్తానని హామీ ఇంటింటికి రూ. 1000 చొప్పున పంచి, గుళ్ల నిర్మాణానికి విగ్రహాలు ...
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు: కార్పొరేషన్ పదవుల కోసమా? పార్టీ పదవుల కోసమా
తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిక అనిశ్చితితో ఉన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్ పదవులపై ఆసక్తి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పార్టీ లో పదవుల పోటీ. 40 కి పైగా ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రా సమస్యపై కీలక వ్యాఖ్యలు పునరావాసం కల్పించిన తరువాత చర్యలు తీసుకోవాలనేది ఆయన అభిప్రాయం చర్యలు తీసుకోవడంపై ఆయన ప్రత్యేకమైన సూచనలు : డిప్యూటీ సీఎం పవన్ ...
తెలంగాణకు రేపు కేంద్ర బృందం రాక
తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు కేంద్ర బృందం రేపు రానుంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఇటీవల వరద ప్రభావిత ...
హునుగుందే పోసాని బాయి గుండెపోటుతో మృతి
హునుగుందే పోసాని బాయి (76) గుండెపోటుతో మృతి తానూర్ గ్రామంలో అంత్యక్రియలు ముధోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ సంతాపం : నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రానికి చెందిన ...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం: పాకాల రామచందర్ నియామకం
పాకాల రామచందర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. సమావేశానికి డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు సురేందర్ రెడ్డి హాజరయ్యారు. పాకాల రామచందర్ తన బాధ్యతలను ఆనందంగా స్వీకరించారు. కార్యక్రమంలో అనేక ...
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
BRS నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ...
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో కొత్త ట్విస్ట్ – మాధురి ఆఫర్
దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇంటిని దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. మాధురి, ఇంటి హక్కులు తనకు వచ్చాయని ప్రకటిస్తూ, ఇంటిని అద్దెకు ఇస్తానని దువ్వాడ ...