రాజకీయాలు
: నిర్మల్ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం – భారీ పోలీసు భద్రత
గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్మల్ పట్టణంలో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఎస్పీ జానకి షర్మిల నిఘా, నిమజ్జన మార్గంలో సీసీటీవీ, సోలార్ కెమెరాల పర్యవేక్షణ నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన ...
ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు భైంసా పట్టణంలో
భైంసా పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరు విశ్వకర్మ భగవానుని చిత్రపటంతో ఎమ్మెల్యే సన్మానం : భైంసా పట్టణంలోని స్వర్ణకార సంగం ఆధ్వర్యంలో మంగళవారం విశ్వకర్మ ...
: మణుగూరు జిఎం కార్యాలయ రోడ్డు మరమ్మత్తులు చేయాలి – సామాజిక సేవకులు కర్నే బాబురావు
మణుగూరు జిఎం కార్యాలయం రోడ్డు ప్రమాదాలకు కారణం పివి కాలనీ అంతర్గత రోడ్లు, పాడైన క్వార్టర్లకు మరమ్మత్తుల అవసరం జిఎం సివిల్ సూర్యనారాయణ గారికి వినతిపత్రం : మణుగూరుకు చెందిన సామాజిక సేవకులు ...
: నిర్మల్లో ప్రధాని జన్మదిన వేడుకలు
ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్వయంగా రక్తదానం ప్రధాని మోడీ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లడం కార్యకర్తల కర్తవ్యం నిర్మల్ పట్టణంలో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ...
నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిరిసిల్ల రాజయ్య జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా ...
నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు
నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా బాసరలో ప్రత్యేక పూజలు బిజెపి, బిజెవైఎం నాయకులు పాల్గొనగా, గోత్రనామాలతో పూజలు ప్రధాని మోడీ ఆయురారోగ్యం కోసం ప్రార్థనలు కేంద్ర ప్రభుత్వం ‘క్షేమ ఆయుష్మాన్ భవ’ ...
తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని నియమం
రాణి కుముదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమం ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ విరమణ గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ నియమానికి ఆదేశాలు జారీ సెప్టెంబర్ 17, హైదరాబాద్: తెలంగాణ ...
పాలజ్ కర్ర వినాయకుని దర్శనానికి బైంసా హిందు ఉత్సవ సమితి
పాలజ్ కర్ర వినాయకుడికి బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యుల సందర్శన ప్రత్యేక పూజలు మరియు శుభాకాంక్షలు ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ సమితి సభ్యులను సత్కరించారు సెప్టెంబర్ 17, బైంసా: పాలజ్ ...
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం: శోభాయాత్ర ఘనంగా ముగిసింది
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం. 70 అడుగుల గణపతి విగ్రహం హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భద్రత కోసం పోలీసుల భారీ బందోబస్తు. ...
తెలంగాణలో నియంత పాలన అంతం: CM రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన దినోత్సవం’కు పిలుపు
1948 సెప్టెంబర్ 17: తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం. CM రేవంత్ రెడ్డి నియంత పాలనకు ముగింపు: ‘ప్రజా పాలన దినోత్సవం’ గా సెప్టెంబర్ 17ని ఉత్సవం చేయాలని పిలుపు. ...