రాజకీయాలు
రోడ్డు పక్కన సూట్కేసులో ముక్కలుగా యువతి డెడ్బాడీ – చెన్నైలో దారుణం
చెన్నై తురైపాకం ప్రాంతంలో సూట్కేసులో యువతి శరీర భాగాలు లభ్యం. మహిళను దీప అలియాస్ వెల్లైఅమ్మాళ్గా (32) గుర్తింపు. మణికందన్ అనే వ్యక్తిపై హత్య ఆరోపణలు; విచారణలో అదుపులో. చెన్నై తురైపాకం ప్రాంతంలో ...
తెలంగాణలో మళ్లీ పెరగనున్న కరెంట్ ఛార్జీలు?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు వివిధ కేటగిరీల్లో ఛార్జీలు సవరించాలన్న ప్రతిపాదనలు 1200 కోట్లు లోటు పూడ్చేందుకు ఛార్జీ పెంపు తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు మళ్లీ పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు, ఈ ...
వైసీపీ పార్టీకి మరో షాక్?
వైసీపీకి వరుస షాక్లు బాలినేని రాజీనామా, పార్టీకి తీవ్ర దెబ్బ పలువురు సీనియర్ నేతలు వైసీపీలో రాజీనామా చేసే యోచన ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత బంధువు ...
: జానీ మాస్టర్ పై ఆరోపణలు: నా గుండె ముక్కలవుతుంది – మంచు మనోజ్
జానీ మాస్టర్ పై ఆరోపణలపై స్పందించిన మంచు మనోజ్ జానీ మాస్టర్ శ్రమ గురించి కొనియాడిన మనోజ్ సత్య నిర్ధారణ కోసం చట్టంపై నమ్మకం కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన ...
: గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి!: చైర్మన్ ఆనంద్ మహీంద్రా
తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల నిధులు కేటాయింపు స్కిల్స్ యూనివర్సిటీకి పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రేవంత్ రెడ్డి విజన్పై ...
15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపై నో పర్మిషన్: 2025 జనవరి నుంచి రేవంత్ సర్కార్ ప్లాన్
15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించని కొత్త నిబంధనలు ఫిట్నెస్ పరీక్షల్లో పాసైన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్తో మరింత సమయం ప్రభుత్వ వాహనాలు సహా 30 లక్షల వాహనాలు స్క్రాప్కు రోడ్డు ...
నిర్మల్ జిల్లా పోలీసుల కృషికి సెల్యూట్: ఎస్పీ జానకి షర్మిల
వారం రోజుల గణేష్ బందోబస్తులో పోలీసులు నిద్రలేకుండా పనిచేశారు ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జిల్లాలో నిమజ్జనం భైంసా, ముదోల్, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో సజావుగా ...
: గడ్డెన్న వాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల. 10,000 ఎకరాలకు రబీ సీజన్ నీటి సరఫరా లక్ష్యంగా. ప్రాజెక్టు కాలువ మరమ్మత్తులకు ప్రభుత్వం నుండి నిధుల ఏర్పాటు. భైంసా : సెప్టెంబర్ 19 ...
జమిలి ఎన్నికలు ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయన్న అసదుద్దీన్ ఒవైసీ
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు. ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే చర్యగా అభివర్ణన. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా మాత్రమే జమిలి ఎన్నికలకు మద్దతు. ఎంఐఎం అధినేత ...
తెలంగాణ విమోచన వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు అవమానం
తెలంగాణ విమోచన వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు నిర్లక్ష్యం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబసభ్యులు వాపారు. కనీస ఆతిథ్యం లేకుండా అవమానకరంగా పంపించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సుదూర ప్రాంతాల ...