జీవనశైలి
ప్రశాంతంగా కొనసాగుతున్న గణపయ్యల నిమజ్జనం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు గణపయ్యల నిమజ్జనంలో పోలీసుల పక్కా ప్లానింగ్ లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం సాఫీగా పూర్తి డ్రోన్ల సహాయంతో నిఘా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెద్ద ...
మారెళ్ళ విజయకుమార్ ఎన్ హెచ్ ఆర్ సి భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియామకం
మారెళ్ళ విజయకుమార్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షుడిగా నియామకం. చాప భానుప్రకాష్ ప్రధాన కార్యదర్శిగా నియామకం. నియామక ఉత్తర్వులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ద్వారా జారీ. మారెళ్ళ ...
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం: నీటి వనరుల పరిరక్షణకు స్ఫూర్తి
సెప్టెంబర్ 18న ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2003 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు నీటి వనరుల సంరక్షణపై ప్రజల చైతన్యం పెంచడం దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం సెప్టెంబర్ 18న ప్రతి సంవత్సరం ...
అంగరంగ వైభవంగా ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ వేడుకలు
ఖానాపూర్ మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ముఖ్య అతిథిగా. వెదురు పరిశ్రమ అభివృద్ధి కోసం ...
సీవీ ఆనంద్: హుస్సేన్ సాగర్ నిమర్జన ప్రక్రియ సాఫల్యం
గత ఏడాది తో పోలిస్తే నిమర్జన ప్రక్రియ మూడు గంటల ముందే పూర్తి. 10:30 కి అన్ని ట్రాఫిక్ జంక్షన్లను క్లియర్ చేశారు. నెక్లెస్ రోడ్ మరియు ఐమాక్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ...
తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం
సర్వదర్శనానికి 24 గంటల సమయం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న 72,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,384 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు. తిరుమలలో ...
‘అదుర్స్’ సినిమా చూస్తూ 55 ఏళ్ల మహిళకు అవేక్ క్రానియోటమీ శస్త్రచికిత్స
55 ఏళ్ల మహిళకు ‘అవేక్ క్రానియోటమీ’ విధానంలో శస్త్రచికిత్స ‘అదుర్స్’ సినిమా చూస్తూ మెదడులోని కణితి తొలగింపు కాకినాడ జీజీహెచ్లో ఈ విధానంలో శస్త్రచికిత్స తొలిసారి 5 రోజుల్లో రోగిని డిశ్ఛార్జి చేయనున్న ...
భైంసాలో గణనాథుడు వీడ్కోలు నిమ్మజనానికి సహకారమిచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు
గణనాథుడు 9 రోజుల ప్రత్యేక పూజలు అనంతరం నిమ్మజనం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రణాళిక, సారథ్యం అధికారులు, విద్యావంతులు, ప్రముఖులకు అభినందనలు మీడియా, పత్రికలు, గణేష్ మండపం నిర్వాహకుల కృతజ్ఞతలు హిందూ ...
పచ్చదనాన్ని పెంచేందుకు ముధోల్లో మొక్కలు నాటే కార్యక్రమం
పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటాలనే పిలుపు బోరిగాం, మద్గల్ గ్రామాల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం పలు అధికారుల సమక్షంలో మొక్కలు నాటడం గ్రామస్తుల సమర్థవంతమైన సహకారం ముధోల్ మండలంలోని బోరిగాం, మద్గల్ గ్రామాల్లో ...
మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంపిక పత్రాల అందజేత
మహాలక్ష్మి పథకం ద్వారా సిలిండర్ లబ్ధి ఎంపిక పత్రాలు ఇంటింటికి పంపిణీ ప్రభుత్వ పథకాలపై ప్రజలు హర్షం రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన ముధోల్లో మహాలక్ష్మి పథకం ...