సైబర్ నేరం
చిరుత దాడికి పశువులు భలి: అటవీ అధికారుల నిర్లక్ష్యం
సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరుగుతున్నాయి. గ్రామస్తులు భయంతో ఉన్నారు; అటవీ అధికారులు స్పందించడం లేదు. త్వరలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరిగాయి, ఫలితంగా పశువులు ...
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 డిసిసి అధ్యక్షునితోపాటు పలు ...
కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా వింజపల్లి శ్రీదేవి బాధ్యతల స్వీకారం
భూపాలపల్లి జిల్లా కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా నియమితురాలైన వింజపల్లి శ్రీదేవి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆశయం ఉపాధ్యాయ సంఘాల నాయకుల శుభాకాంక్షలు భూపాలపల్లి జిల్లా కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓగా ...
: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...
28న మందకృష్ణ మాదిగ కామారెడ్డి రాక
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధర్మ యుద్ధ సభలో పాల్గొనడానికి వస్తున్నారు. మాదిగులపై జరుగుతున్న మోసాలను బహిర్గతం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో ...
నగల దుకాణంలో చోరీ
భైంసా కుబీర్ మండలంలో ఆకాష్ జ్వలేరీ దుకాణంలో చోరీ. దుండగులు సుమారు 10 కిలోల వెండి, 30 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను పగలగొట్టి దుకాణంలో చోరీ చేశారు. పోలీసులు క్లూస్ ...
యూట్యూబ్లో చూసి డ్రగ్స్ తయారు చేస్తున్న స్టూడెంట్స్.. అరెస్ట్
చెన్నైలో ఆరుగురు విద్యార్థులు మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారు చేస్తున్నప్పుడు అరెస్ట్. విద్యార్థులు ఇంటిని ల్యాబ్గా మార్చుకుని యూట్యూబ్ ద్వారా డ్రగ్స్ తయారు చేశారు. డీలర్లు కావాలని ప్రయత్నించిన విద్యార్థుల వద్ద రూ.10 లక్షల ...
నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒపెన్ హౌస్ కార్యక్రమం.
నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒపెన్ హౌస్ కార్యక్రమం. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏర్పాటు. విద్యార్థులు పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు, ఆయుధాలు, బాంబు ...
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
సుమో వాహనం బోల్తా కొట్టింది భక్తులకు గాయాలు రుయా ఆసుపత్రికి తరలింపు తిరుమల ఘాట్ రోడ్డులో ఓ సుమో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ...
ఇసుక బకాసురులకు పోలీసుల అండ
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసు శాఖలో చర్చ 11 పోలీసు అధికారులపై ఆరోపణలు డీజీపీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలి ఇసుక అక్రమ రవాణా ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారుల పై ఆరోపణలు ...