సైబర్ నేరం
టెక్నాలజీ తెలిసిన యువతి రూ. 1.25 కోట్లు కోల్పోయిన సైబర్ మోసం!
సైబర్ నేరగాళ్ల కొత్త మార్గాలు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు ఐటీ ఉద్యోగి రూ. 1.25 కోట్లు కోల్పోయిన ఘటన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ తెలిసిన వారిని ...
వాట్సాప్లో పెళ్లి పత్రికల లింకులు క్లిక్ చేస్తారా? జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లు ఆహ్వాన పత్రికల పేరుతో మాల్వేర్ లింకులు పంపిస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే హ్యాకింగ్ యాప్స్ ఫోన్లో డౌన్లోడ్ అవుతున్నాయి. గ్యాలరీ, వ్యక్తిగత డేటా, అకౌంట్ల సమాచారం నేరస్తుల చేతుల్లోకి వెళ్తుంది. ...
సైబర్ నేరాలకు అడ్డాగా భారత్
2024లో ₹1,750 కోట్ల నష్టం. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 7.4 లక్షల కేసులు. ‘ప్రహర్’ సంస్థ విడుదల చేసిన నివేదిక. 2033కి లక్ష కోట్ల సైబర్ దాడులు. 2047లో 17 లక్షల ...
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్
హైదరాబాద్లోని ఘట్కేసర్లో ఒక బీటెక్ విద్యార్థి, బత్తిని గణేశ్ (20), ఆన్లైన్ గేమ్స్కు బానిసై, తల్లి వద్ద నుంచి రూ.80,000 తీసుకొని వాటిని గేమ్లో పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ సోమవారం ...
ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు
తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు చేసింది. గతంలో, వినియోగం లేకపోయినా, రూ.30 చెల్లించాల్సి వచ్చేది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి సహాయపడనుంది. డిస్కంల కరెంటు ఛార్జీలు ...
చిరుత పులి సంచారం: అప్రమత్తమైన అటవీ అధికారులు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 28, 2024 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సయ్యద్రి అడవుల్లో చిరుతపులి సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులుగా శువులు ...
ఆపదలో ఉన్న పాత్రికేయునికి సాయం చేయండి
ఏనుగంటి రామచందర్ గౌడ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు 15 రోజుల నుండి నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సహాయం కోసం సాయం చేయాలని కుటుంబం వేచిస్తోంది నిర్మల్ జిల్లా ...
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు సరదాగా స్నానానికి వెళ్లి నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన ...
కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...
: గోవింద మాల విరమణకు బయలుదేరిన రావుల శ్రీనివాస్
రావుల శ్రీనివాస్ 21 రోజుల గోవింద మాల దీక్ష పూర్తి చేసుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. కోనేరు దగ్గర మాల విరమణ చేసి, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలను ...