సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా రష్మిక మందాన నియమితం

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో రష్మిక మందాన
భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందానని అంబాసిడర్‌గా నియమించింది. సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్నందున అవగాహన అవసరం. రష్మిక ...
Read more

ఇరాన్‌పై సైబర్ అటాక్

ఇరాన్ సైబర్ అటాక్
దాడి లక్ష్యం: కీలక పరిపాలన కేంద్రాలు, అణుస్థావరాలు. ఆరోపణ: ఇరాన్ సైబర్ దాడులు ఇజ్రాయెల్ పనేనని అనుమానిస్తుంది. పశ్చిమాసియాలో పరిస్థితి: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత.   ...
Read more

పెద్దపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి మంత్రి శంకుస్థాపన

ఎమ్4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 పెద్దపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడానికి ...
Read more

కాంగ్రెస్ పార్టీకి BRS నాయకుల ఫిర్యాదులు

కాంగ్రెస్ పార్టీకి BRS నాయకుల ఫిర్యాదులు
BRS నాయకులు KTRపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ పోస్టులపై ఫిర్యాదు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వార్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై చట్టప్రకారం చర్యలు ...
Read more

హైదరాబాద్‌లో 18 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్ – రూ.7 కోట్ల కుంభకోణం వెలుగు

హైదరాబాద్‌ సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్, రూ.7 కోట్ల కుంభకోణం
సైబర్‌ నేరాల ముఠా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు హైదరాబాద్‌లో రూ.7 కోట్లకు పైగా డబ్బు మోసపోయిన బాధితులు 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్ ...
Read more

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

FY2024-25లో భారతదేశ సంపన్న రాష్ట్రాల GSDP
FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ...
Read more

ముంబైలో ఎన్సీపీ నేత సచిన్ కుర్మీ హత్య

achin_Kurmi_NCP_Leader_Murder
హత్య ఘటన: శుక్రవారం అర్ధరాత్రి ముంబై బైకుల్లా ప్రాంతంలో జరిగిన దారుణం. పదునైన ఆయుధంతో దాడి: ఎన్సీపీ నేత సచిన్ కుర్మీపై పలుమార్లు దాడి చేసి హత్యచేశారు. ...
Read more

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

సైబర్ క్రైమ్ అవగాహన
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్మల్: అక్టోబర్ 02 జిల్లా ఎస్పీ డా. జి. జానకి ...
Read more

అగ్రాలో అర్ధరాత్రి మహిళా పోలీసు అధికారి విచారణ: టూరిస్ట్ మాదిరిగా ఆటో ప్రయాణం

ఆగ్రాలో మహిళా పోలీసు అధికారి అర్ధరాత్రి autot పర్యవేక్షణ
సివిల్ డ్రెస్‌లో మహిళా పోలీసు అధికారి అర్ధరాత్రి ఆటో ఎక్కిన సంఘటన ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ వద్ద భయపడుతున్నట్లు పోలీసులకు ఫోన్ మహిళల భద్రత పరిశీలనలో ...
Read more

: విజయవాడ వెళ్తున్న రైలులో 3.5 కేజీల బంగారు ఆభరణాల దొంగతనం

Alt Name: రైలులో 3.5 కేజీల బంగారు ఆభరణాల దొంగతనం
హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో భారీ దొంగతనం సత్తెనపల్లి నగల వ్యాపారులకు రూ.2.5 కోట్ల నష్టం రైల్వే పోలీసుల నిర్లక్ష్యం, కేసు నమోదులో జాప్యం నంద్యాల రైల్వే పోలీస్‌ ...
Read more