ఆంధ్రప్రదేశ్
: ప్రత్యేక జర్నలిస్టుల వృద్దాశ్రమం అవసరం
ప్రముఖ జర్నలిస్టు భారతి ఒంటరిగా కన్నుమూత. జర్నలిస్టులకు ప్రభుత్వ సహాయం, యూనియన్స్ సమర్థంగా నిలవడం లేదు. పాత్రికేయుల కోసం వృద్దాశ్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే అవసరం. ప్రముఖ జర్నలిస్టు భారతి అనాథగా అంత్యక్రియలు ...
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరోపణలు: వైయస్ జగన్ పై చర్యలకు డిమాండ్
మున్నూరు రవీందర్ ఆరోపణలు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిందలు తిరుమల లడ్డులో కల్తీ అంశాలు ధార్మిక సిద్ధాంతాలపై అవమానం సిబిఐ విచారణకు డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జరిగిన కల్తీ ఆరోపణలు ...
తిరుమల లడ్డు వివాదంపై జగన్ కు బిగ్ షాక్ – కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం. లడ్డు పదార్థాలపై చర్చలు, పంది కొవ్వు, చేప నూనె వాడకంపై విమర్శలు. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్, జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు. ...
: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు – ల్యాబ్ రిపోర్ట్ ప్రకటనతో దుమారం
టీడీపీ నేతల ప్రకారం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్. వైసీపీ హయాంలో నెయ్యి టెండర్లపై తీవ్ర విమర్శలు. ల్యాబ్ రిపోర్ట్ను మీడియాకు విడుదల చేసిన టీడీపీ సీనియర్ నేత ...
మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు
వైసీపీ కీలక నేత విడదల రజినిపై ఫిర్యాదు. పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు. మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. విచారణకు ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ కీలక ...
ప్రియుడి కోసం కొట్టుకున్న మహిళలు
dline Points: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన ఒకే వ్యక్తి ఇద్దరు మహిళలను ప్రేమలో పడేసిన విషాదం ఇద్దరు మహిళలు కలిసి విజయ్పై దాడి చేస్తారని భావించినప్పటికీ, సీన్ రివర్స్ పోలీసుల ...
వైసీపీ పార్టీకి మరో షాక్?
వైసీపీకి వరుస షాక్లు బాలినేని రాజీనామా, పార్టీకి తీవ్ర దెబ్బ పలువురు సీనియర్ నేతలు వైసీపీలో రాజీనామా చేసే యోచన ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత బంధువు ...
: అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
అక్టోబర్ 3 నుండి 12 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు ప్రతి రోజు అమ్మవారి వివిధ అలంకారాలు భక్తులకు దర్శనం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పణ : ...
: ఏపీలో సరసమైన ధరలకే మద్యం
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ఈ నెల 1న అమల్లోకి మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం 3,396 లిక్కర్ దుకాణాలను నోటిఫై చేయనున్నారు ఎన్నికల హామీ మేరకు అదనంగా ...
తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం
సర్వదర్శనానికి 24 గంటల సమయం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న 72,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,384 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు. తిరుమలలో ...