నగరంలోని లక్ష్మి కళ్యాణం ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



