నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

నర్సంపేటలో గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. కాగా గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా.. పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment