భారత జనాభా గణన-2025ను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ శిక్షణ కారణంగా మార్చి 16న నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600