తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్

  • హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సమస్య.
  • 66 మంది ప్రయాణికులు ఉన్న విమానం తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్.
  • విమానం 6:35కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి 7:30కి తిరుపతిలో దిగాల్సి ఉండగా, 8:30కి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది.

e Alt Name: తిరుపతికి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం


హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్ అయ్యింది. విమానం 6:35 AMకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 7:30 AMకి తిరుపతిలో దిగాల్సి ఉండగా, ల్యాండింగ్ కి కొన్ని నిమిషాల ముందు యూ టర్న్ తీసుకొని 8:30 AMకి హైదరాబాద్ చేరుకుంది.

హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానం తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 6:35కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ విమానం, ఉదయం 7:30కి తిరుపతిలో దిగాల్సి ఉండగా, ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు యూ టర్న్ తీసుకొని మళ్లీ 8:30 గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అయిందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Comment