సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ (గాంధీనగర్) గ్రామంలో, సర్పంచ్ శ్రీమతి ఆమని బసవరాజ్ తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ, ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా ఒక కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ చర్యకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now