తెలంగాణలో రేషన్ కార్డుదారులకు తీపికబురు అందింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Share:

సారాంశం
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు తీపికబురు అందింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.










