ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 17
సారంగాపూర్ :
మండలంలోని రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి. చౌహాన్ వినేష్ అనే వ్యక్తి రోజు మాదిరిగానే గురువారం గొర్రెలు మెపడానికి అడవిలోకి వెళ్ళాడు సాయంత్రం నింటికి తిరిగి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో పిడుగు పడటంతో 70 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు.
బాధితుని ప్రభుత్వం ఆర్థికసాయం అధించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు