సారంగాపూర్ మండలంలోని ధని గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైపు నుంచి నిరంతరాయంగా వృధా అవుతున్న నీటి సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. సోమవారం క్రేన్ సహాయంతో పైపుకు వెల్డింగ్ చేయించడం ద్వారా నీటి వృధాను అరికట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now