సారాంశం
ఖానాపూర్ పట్టణంలో ఐదేళ్ల క్రితం వరదల వల్ల దెబ్బతిన్న సదర్ మాట్ వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
ముఖ్య విషయాలు
- 1అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
- 2ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ సమీపంలో ఐదేళ్ల క్రితం వరదల వల్ల కృంగిన నీచే నాలా, ఊపర్ నాల వద్ద గల సదర్ మాట్ వంతెనకు ఇంతవరకు మోక్షం లభించలేదు.
- 3ఖానాపూర్: ఐదేళ్లుగా నిర్లక్ష్యం..
- 4వరదల వల్ల కృంగిన సదర్ మాట్ వంతెన ని…
ఖానాపూర్ పట్టణంలో ఐదేళ్ల క్రితం వరదల వల్ల దెబ్బతిన్న సదర్ మాట్ వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఖానాపూర్ పట్టణంలో ఐదేళ్ల క్రితం వరదల వల్ల దెబ్బతిన్న సదర్ మాట్ వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ సమీపంలో ఐదేళ్ల క్రితం వరదల వల్ల కృంగిన నీచే నాలా, ఊపర్ నాల వద్ద గల సదర్ మాట్ వంతెనకు ఇంతవరకు మోక్షం లభించలేదు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని వంతెనను నిర్మించాలని, తమ ఇబ్బందులు తొలగించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.