విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రి నారా లోకేష్ కు విరాళాలు

నారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలు
  • వరద బాధితులకు మంత్రి నారా లోకేష్ కు విరాళాలు అందజేయడం
  • గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు
  • కృతజ్ఞతలు తెలుపిన మంత్రి

నారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలు

నారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలునారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలునారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలునారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలు
వరద బాధితులకు సహాయం అందించేందుకు మంత్రి నారా లోకేష్ ను కలిసిన వారు రూ. 14,26,821 విరాళాలు అందజేశారు.

09-10-2024, విజయవాడ:
వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి, పాఠశాలలు మరియు సంస్థల నిర్వాహకులు విరాళాలు అందించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, మొత్తం రూ. 14,26,821 సేకరించారు.

నారా లోకేష్ కు విరాళాలు అందిస్తున్న దాతలు

ఈ సందర్భంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment