ప్రపంచం
జానీ మాస్టర్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు చర్లపల్లి జైలుకు తరలింపు కోర్టు జానీ మాస్టర్ పై 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చర్లపల్లి జైలుకు ఆయనను తరలించారు. ...
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం తీవ్ర చర్యలు చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ఆదేశాలు వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్లు ఆరోపణలు భక్తుల్లో ఆందోళన, సర్వత్రా విమర్శలు ...
: ప్రత్యేక జర్నలిస్టుల వృద్దాశ్రమం అవసరం
ప్రముఖ జర్నలిస్టు భారతి ఒంటరిగా కన్నుమూత. జర్నలిస్టులకు ప్రభుత్వ సహాయం, యూనియన్స్ సమర్థంగా నిలవడం లేదు. పాత్రికేయుల కోసం వృద్దాశ్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే అవసరం. ప్రముఖ జర్నలిస్టు భారతి అనాథగా అంత్యక్రియలు ...
తిరుమల లడ్డు వివాదంపై జగన్ కు బిగ్ షాక్ – కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం. లడ్డు పదార్థాలపై చర్చలు, పంది కొవ్వు, చేప నూనె వాడకంపై విమర్శలు. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్, జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు. ...
: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు – ల్యాబ్ రిపోర్ట్ ప్రకటనతో దుమారం
టీడీపీ నేతల ప్రకారం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్. వైసీపీ హయాంలో నెయ్యి టెండర్లపై తీవ్ర విమర్శలు. ల్యాబ్ రిపోర్ట్ను మీడియాకు విడుదల చేసిన టీడీపీ సీనియర్ నేత ...
రోడ్డు పక్కన సూట్కేసులో ముక్కలుగా యువతి డెడ్బాడీ – చెన్నైలో దారుణం
చెన్నై తురైపాకం ప్రాంతంలో సూట్కేసులో యువతి శరీర భాగాలు లభ్యం. మహిళను దీప అలియాస్ వెల్లైఅమ్మాళ్గా (32) గుర్తింపు. మణికందన్ అనే వ్యక్తిపై హత్య ఆరోపణలు; విచారణలో అదుపులో. చెన్నై తురైపాకం ప్రాంతంలో ...
ప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు 7 జిల్లాల్లో 24 స్థానాలకు 219 మంది అభ్యర్థుల పోటీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ ...
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం: నీటి వనరుల పరిరక్షణకు స్ఫూర్తి
సెప్టెంబర్ 18న ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2003 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు నీటి వనరుల సంరక్షణపై ప్రజల చైతన్యం పెంచడం దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం సెప్టెంబర్ 18న ప్రతి సంవత్సరం ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధం
మోదీ అమెరికా పర్యటన క్వాడ్ లీడర్స్ సదస్సులో పాల్గొననున్నారు ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగం ప్రపంచ నేతలతో సమావేశాలు సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ...