తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కలకలం
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో హెలికాప్టర్ చక్కర్లు మళ్లీ కలకలం రేపింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం మీదుగా ఎగరడం నిషిద్ధం. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు విచారణ ...
Read more
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది
జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం నిలకడగా ఉంది ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు వరద నీరు విడుదల ...
Read more
ఆలయాలపై దాడుల నివారణకు ప్రత్యేక చర్యలు అవసరం: బిజెపి నేత మోహన్ పటేల్
హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రభుత్వ వైఫల్యాల మూలంగా దుండగుల ధార్మిక స్థలాలపై దాడులు ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ భైంసా ...
Read more
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం ...
Read more
హుజురాబాద్ నియోజకవర్గంలో BRS పార్టీ నిరసనలు
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఎకరానికి 15 వేల రుసుము అందించడానికి సంబంధించిన ఆరోపణలు. BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నాయి. మాజీ మంత్రి ...
Read more
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు
ముధోల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జ్యోత్స్నా మరియు గంగోత్రి ఎంపిక జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ వరంగల్లో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ...
Read more
12 ఏళ్లుగా మహిళా కడుపులో కత్తెర!
ఎమ్4న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 19 ఓ 45 ఏళ్ల మహిళ కడుపులో 12 ఏళ్లుగా కత్తెర ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు, ఇది ఆమెకే కాకుండా ...
Read more
గోల్డ్ మాయం చేసిన మేనేజర్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ ...
Read more
శ్యామ్ మాయామ్ పిల్లలకు వైద్య పరీక్ష
ఆదిలాబాద్ జిల్లా అక్టోబర్ 19 (సూర్యదిశ) ఇచ్చోడ మండల కేంద్రంలో, సిడిపిఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం లోపం గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ...
Read more
Depression: ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ
అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం, ఉత్తర కోస్తా, ...
Read more