రాష్ట్ర రాజకీయాలు
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు: కార్పొరేషన్ పదవుల కోసమా? పార్టీ పదవుల కోసమా
తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిక అనిశ్చితితో ఉన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్ పదవులపై ఆసక్తి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పార్టీ లో పదవుల పోటీ. 40 కి పైగా ...
తెలంగాణకు రేపు కేంద్ర బృందం రాక
తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు కేంద్ర బృందం రేపు రానుంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఇటీవల వరద ప్రభావిత ...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం: పాకాల రామచందర్ నియామకం
పాకాల రామచందర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. సమావేశానికి డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు సురేందర్ రెడ్డి హాజరయ్యారు. పాకాల రామచందర్ తన బాధ్యతలను ఆనందంగా స్వీకరించారు. కార్యక్రమంలో అనేక ...
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
BRS నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ...
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు – ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం
తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తీర్పు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లపై గత నెలలో వాదనలు వినబడినాయ్ తీర్పు వెలువడడం వలన రాష్ట్రంలో ఉత్కంఠ తెలంగాణ ...
నేడు ఖమ్మంలో పర్యటించనున్న బీజేపీ నేతలు: కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస ...
: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క
గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న సమస్యలను ప్రాముఖ్యతగా చూపడం ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనపై సీతక్క ఆగ్రహం విద్యార్థులకు మంచి సేవలు అందించేందుకు టీచర్లు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి నిర్లక్ష్యం ఉంటే ...
తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ చీఫ్గా నియామకం ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గౌడ్ ఏఐసీసీ చీఫ్ గా అధికారికంగా నియామకం బీసీ నేతగా కాంగ్రెస్ అధిష్ఠానం వైపు మొగ్గు తెలంగాణ ...
: 28న తుది ఓటర్ల జాబితా విడుదల!
13న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల వర్షాలు, వరదలతో షెడ్యూల్ మార్పు 28న తుది ఓటర్ల జాబితా విడుదల స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూల్ను ప్రకటించింది. ...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుంటూరు, రాజమండ్రి, దొనకొండ, కర్నూల్ లాంటి ప్రాంతాలు అనువైనవి: మేడా శ్రీనివాస్
అమరావతి రాజధాని కాదు, వేరే ప్రాంతాలు అనువైనవి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ముద్దు అమరావతి రాజధానిగా ఉంటే ఆర్ధిక సమస్యలు : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ ప్రకారం, ...