రాష్ట్ర రాజకీయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం ప్రారంభం. గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి. ప్రతి బుధ, శుక్రవారాలపై మంత్రులు అందుబాటులో ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్, సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ...
హైకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేఏ పాల్ పిటిషన్
కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం హైకోర్టులో కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, పార్టీ ఫిరాయించిన 10 మంది ...
10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు కేఏ.పాల్ పిటిషన్పై విచారణలో భాగంగా నోటీసులు నాలుగు వారాలకు విచారణ వాయిదా తెలంగాణలో ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ...
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా: ఢిల్లీ సీఎం అతీషి
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతీషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రామాయణంలో భరతుడి విధానంలో, తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీ విమర్శలు, కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్ ద్వారా ...
మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి రూ. 50 లక్షల చెక్కు అందజేశారు
మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వరద బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం అందించారు AMB సినిమాస్ తరపున అదనంగా రూ. 10 లక్షలు సాయం మహేష్ ...
తెలంగాణలో డీజే సౌండ్ సిస్టం శాశ్వతంగా రద్దు చేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
డీజే సౌండ్ సిస్టంతో యువత చెడిపోతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మతపరమైన ర్యాలీలలో డీజే నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా చార్మినార్ వద్ద డీజే ...
మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం
మలక్ పేట్ నియోజకవర్గంలో మంత్రి పర్యటనలో ఉద్రిక్తత డబల్ బెడ్ రూం ఇళ్ల సందర్శన సమయంలో పిల్లి గుడిసెలు నివాసితుల ఆగ్రహం మంత్రి పై ప్రజల నిరసన, న్యాయం చేయాలని డిమాండ్ మలక్ ...
: సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు: భారీ కుంభకోణం
సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణ. కేటీఆర్ మాట్లాడుతూ స్కాం మొత్తం రూ. 8,888 కోట్లు. ముఖ్యమంత్రి బావమరిది కోసం టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపణలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ...
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప నియామకం
ఈర్ల స్వరూప పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్గా నియమితులయ్యారు డైరెక్టర్లుగా 12 మంది సభ్యులు నియమితులయ్యారు నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు కృతజ్ఞతలు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ ...
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం తీవ్ర చర్యలు చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ఆదేశాలు వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్లు ఆరోపణలు భక్తుల్లో ఆందోళన, సర్వత్రా విమర్శలు ...