రాజకీయాలు
బీసీ రిజర్వేషన్లు పెరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
బీసీ గణన తరువాత రిజర్వేషన్లు పెరుగుతాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెరగనున్నాయి. బీసీ గణనకు కొత్త కమిషన్: నెలాఖరులోగా బీసీ కమిషన్ నియామకం, ఆ తర్వాత బీసీ గణన ప్రారంభం. ...
ఏపీకి భారీ విరాళాలు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు
భారీ విరాళాలు: తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయానికి ప్రముఖుల నుండి భారీ విరాళాలు. సీఎం కృతజ్ఞతలు: విరాళాలు అందించిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. పవన్ కల్యాణ్ తో సహా ప్రముఖుల ...
జిఎన్ఆర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
వరదల పర్యవేక్షణ: భారీ వర్షాల నేపథ్యంలో జిఎన్ఆర్ కాలనీలోని వరద బాధితులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. స్థానిక ప్రజల సమస్యలు: చెక్ డ్యామ్, నాళాల ఆక్రమణల వల్ల వరద నీరు ...
తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన మేరే దుర్గకు రూ.5 లక్షల సహాయం
మేరే దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులు కోల్పోయి అనాథ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫౌండేషన్కు రూ.లక్ష సహాయం దాతల నుండి రూ.4 లక్షలు స్వీకరణ మొత్తం రూ.5 లక్షలు చిన్నారికి సహాయం డిపాజిట్ చేయబడిన ...
ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి ...
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి చర్చ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రత్యేక దృష్టిసారం భారీ వర్షాల ...
: రాజధానిగా అమరావతి అనాలోచితం: మేడా శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
మేడా శ్రీనివాస్ అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం అనాలోచితం అని ఆరోపణలు కొద్దిపాటి వర్షానికి అమరావతి కకలావికలం అవుతుందని ఆయన విమర్శ ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని కావాలన్న మేడా శ్రీనివాస్ డిమాండ్ రాష్ట్రీయ ప్రజా ...
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
వెంకయ్యనాయుడు వరద బాధితులకు ₹10 లక్షల సాయం. తన పెన్షన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి ₹5 లక్షల. కుమారుడి ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ₹2.5 లక్షల. కుమార్తె స్వర్ణభారత్ ట్రస్ట్ ...
వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ: నష్టపోయిన రైతులకు ₹10,000 పరిహారం
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన. ప్రతి రైతుకు ఎకరాకు ₹10,000 పరిహారం ప్రకటించనున్నారు. రూ. 5,438 కోట్ల వరద నష్టం అంచనా. ప్రధానమంత్రి మోదీకి ...