రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ నేత షిందే ఆనందరావు పటేల్ తన్విధర్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్
ఢిల్లీ బిజెపి మాజీ ఎమ్మెల్యే తన్విధర్ సింగ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నిరసన. షిందే ఆనందరావు పటేల్ మరియు కాంగ్రెస్ నేతలు తన్విధర్ సింగ్ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ...
గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా నిర్దేశించింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వివిధ గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల ...
: రాహుల్గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: ఆత్రం సుగుణక్క
రాహుల్గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు ఖండించారు. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్. రాహుల్గాంధీ కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆత్రం సుగుణక్క, ...
: బాలశక్తి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు
బాలశక్తి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి. 52 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న బాలశక్తి ...
ముధోల్లో తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం
ముధోల్ కొత్త బస్టాండ్ వద్ద బిజెపి నాయకుడు తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం. కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ రావుల గంగారెడ్డి, తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలను ఖండించి, కేంద్ర ...
ఎమ్మెల్యేను కలిసిన ఎంపీడీవోలు
ముధోల్ నియోజకవర్గంలో రెగ్యులర్ ఎంపీడీవోలు నియమితులు. ఎంపీడీవోలు, ఎమ్మెల్యే రామారావు పటేల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన. : ముధోల్ నియోజకవర్గంలో రెగ్యులర్ ఎంపీడీవోలు ...
: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 400 గ్రామపంచాయతీలు, 3368 వార్డులతో జిల్లా; 4,40,997 ఓటర్లు, 2,30,836 మహిళలు, 2,10,146 పురుషులు. ఓటర్ జాబితా పై ...
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు: మోదీ చిరకాల స్వప్నం రాంనాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం కోసం సిఫార్సులు జమిలీ ఎన్నికల బిల్లుకు ...
ప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు 7 జిల్లాల్లో 24 స్థానాలకు 219 మంది అభ్యర్థుల పోటీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ ...
సలసల కాగుతున్న వంట నూనెలు
వంట నూనెలపై 20% దిగుమతి సుంకం పెంపు సన్ ఫ్లవర్, పామాయిల్, పల్లీ నూనెల ధరల్లో భారీ వృద్ధి నూనె గింజల ధరలు తగ్గడంతో రైతులను ఆదుకునే కేంద్రం నిర్ణయం బ్లాక్ మార్కెటింగ్, ...