జీవనశైలి
హిందూ ఉత్సవ సమితిని అభినందించిన ఏఎస్పీ అవినాష్ కుమార్
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించడంలో సహకరించిన హిందూ ఉత్సవ సమితిని ఏఎస్పీ అభినందించారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏఎస్పీ, సిఐ ని సన్మానించారు కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యుల పాల్గొనడం ...
తల్లి బిడ్డకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్ అభినవ్ అభిలాష
జాతీయ పోషణ్ అభియాన్ ప్రారంభం గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యం 926 అంగన్వాడి కేంద్రాల్లో కార్యక్రమం అమలు కిచెన్ గార్డెన్ లు ఏర్పాటు చేయాలని సూచన ఆరోగ్య పరీక్షలు, పోషణపై అవగాహన ...
నారాయణపేటలో వివాదం: హిందు ధ్వజం తొలగించి ఆకుపచ్చ జండా ఏర్పాటు
నారాయణపేట పాతబస్టాండ్ వద్ద హిందు ధ్వజం తొలగింపు వివాదం BJYM, భజరంగ్ దళ్ జోక్యం, రాళ్లదాడి పోలీసుల లాఠీఛార్జీ, పరిస్థితి అదుపులో నారాయణపేట జిల్లా పాతబస్టాండ్ వద్ద హిందు ధ్వజం తొలగించి ఆకుపచ్చ ...
ముధోల్ వీడీసీ అభివృద్ధి పనులలో ప్రత్యేకత
ముధోల్ మండలంలోని వెనుకబడిన తరగతుల సంఘం అభివృద్ధి పనులలో ప్రత్యేకతను చూపిస్తోంది. పరిమిత వనరులతో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నారు. 2023-24 వరకు చేపట్టిన పనులలో రోడ్డు అభివృద్ధి, మందిరం ...
: గోదావరి వద్ద నిమజ్జనానికి బారులు తీరిన గణనాథులు
వినాయక సెలవికా సందర్భంగా గణనాథుని నిమజ్జనం బాసర గోదావరి నదిలో శాంతంగా ముగిసింది. 11 రోజుల పూజల అనంతరం గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నదిలో నిమజ్జనానికి భారీ సంఖ్యలో గణనాథులను తీసుకురావడంతో ...
ముగిసిన వినాయక నిమర్జనాలు
ఖానాపూర్ పట్టణంలో వినాయక నిమర్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వినాయక శోభ యాత్రలు నిన్న రాత్రి ప్రారంభమై, ఈరోజు మధ్యాహ్నం వరకు నిమర్జనాలు జరిగాయి. మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు ...
మహాగాం లో గణనాథుడు లడ్డు వేలం పాట
మహాగాం గ్రామంలో గణనాథుడు లడ్డు వేలం పాట నిర్వహణ. రూ.27,100 లకు ఒడ్డెర సంఘం గెలుపు. రూ.14,100 లకు గంగాదేవి లడ్డు ఒడ్డెర రాములు సొంతం చేసుకున్నారు. భైంసా : సెప్టెంబర్ 18 ...
తానూర్లో వీధి కుక్కల కలకలం
తానూర్లో వీధి కుక్కలు ప్రజలను భయపెట్టుతున్నాయి. బస్టాండ్, ప్రధాన వీధుల్లో వీధి కుక్కల గుంపులు సంచరిస్తున్నాయి. కాలినడకన వెళ్లే ప్రజలు, చిన్నారులపై దాడులు; ద్విచక్ర వాహనదారుల పై ప్రమాదాలు. : తానూర్లో వీధి ...
కుమారి ఆంటీ: మనవత్వాన్ని చాటిన సాహసం
కుమారి ఆంటీ, సీఎం రేవంత్ రెడ్డిని కలసి ₹50,000 విరాళం అందించారు. వరద బాధితులకు తాను సంపాదించిన డబ్బు ద్వారా సాయం చేసిన కుమారి ఆంటీ. ఆమె మనవత్వం మూడోసారి వెలుగు చూసింది. ...
: ఏపీలో సరసమైన ధరలకే మద్యం
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ఈ నెల 1న అమల్లోకి మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం 3,396 లిక్కర్ దుకాణాలను నోటిఫై చేయనున్నారు ఎన్నికల హామీ మేరకు అదనంగా ...