శబరిమల యాత్ర రూ.11,475 నుంచి : IRCTC
IRCTC శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. నవంబర్ 16 నుండి 20 వరకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్టు రైలు. టికెట్ ధర ...
Read more
: ములుగు జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతా: మంత్రి సీతక్క
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం. మేడారం అభివృద్ధి, ...
Read more
.16 మంది పిల్లలను కనండి: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాహం జరిగిన జంటలకు 16 మంది పిల్లలు కనాలని పిలుపునిచ్చారు. 16 రకాల సంపదల గురించి చెబుతూ, ఈ సంకేతం ప్రస్తావన ...
Read more
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అటల్ పెన్షన్ యోజనలో 2000 పైగా దరఖాస్తులు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్కు అవార్డు కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందనలు అటల్ పెన్షన్ యోజన ...
Read more
విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం పోలీస్ ఉద్యోగులకు ...
Read more
కశ్మీర్ లో మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు
హైదరాబాద్, అక్టోబర్ 21: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార ...
Read more
నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
Supreme Court: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో అభ్యర్థులు, ...
Read more
కులగణనపై పబ్లిక్ అవగాహన కల్పించండి: బీసీ కమిషన్ సూచన
కులగణనపై బీసీ కమిషన్ కు మేధావుల సూచన సర్వేలో అడిగే ప్రశ్నలపై పబ్లిక్ అవగాహన సృష్టించాలని ప్రొఫెసర్లు, నేతలు అభిప్రాయాలు బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ...
Read more
నూజివీడు మండలంలో దావులూరి పద్మావతిపై ఆరోపణలు: హనీ ట్రాప్, మోసాలు
దావులూరి పద్మావతి పై 11 కేసులు నమోదు. బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహించిన సమయంలో వివాదాలు. బంగారం, డబ్బు దోచుకోవడంపై ఆరోపణలు. వైసీపీ నాయకుడు కవులూరి యోగి ...
Read more
నగరంలో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ
8 మంది పోలీస్ అధికారులపై బదిలీ నిర్ణయం అశోక్ నగర్ ఉద్రిక్తతలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా చర్యలు గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ చర్యలు ...
Read more