empty
మంజ్రి గ్రామంలో ఘనంగా పొలాల పండుగ వేడుకలు
భైంసా మండలంలోని మంజ్రి గ్రామంలో పొలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించారు. బసవన్నలకు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి గ్రామ దేవాలయాల చుట్టూ ప్రత్యేకణులు నిర్వహించారు. బైంసా మాజీ ఏఎంసీ చైర్మన్ ఆనందరావు ...
మధుర స్వరాల గానకోకిల అంజలి గడ్పాలే
ముధోల్ లోని రబింద్ర పాఠశాల విద్యార్థిని అంజలి గడ్పాలే తన గాన ప్రతిభతో రాణిస్తుంది. మీ హోనార్ సూపర్ స్టార్ షోలో మరాఠీ పాటలు పాడుతూ అందరి మనసులు గెలుచుకుంటోంది. తండ్రి బింబిసార్ ...
భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 3న విద్యా సంస్థలకు సెలవు
సెప్టెంబర్ 3న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సెలవు పాటించాలి నిర్మల్ జిల్లా ...
కల్యాణి గ్రామంలో వరద నీరు ఇండ్లలోకి చేరిన సమస్యకు తక్షణ పరిష్కారం
కల్యాణి గ్రామంలో ఇండ్లలోకి చేరిన వరద నీరు ఎమ్4 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు నీటి ప్రవాహాన్ని మళ్లించి, సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు : నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని కల్యాణి ...
భక్తిశ్రద్ధలతో జరుపుకున్న పొలాల అమావాస్య
ముధోల్ మండలంలో పొలాల అమావాస్య పండుగ జరుపుకున్న ప్రజలు బసవన్నలకు ప్రత్యేక పూజలు, వంటకాలు గ్రామాల్లో పొలాల అమావాస్య సందడి : నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో సోమవారం పొలాల అమావాస్య పండుగను ...
. రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన ముధోల్ విద్యార్థినులు
ముధోల్ శ్రీసరస్వతీ శిశు మందిర్ విద్యార్థుల ప్రతిభ రాష్ట్రస్థాయి పోటీలలో రజత పతకం మరియు పతకాలు సాధన ప్రబంధకారిణి, ప్రధానాచార్యుల అభినందనలు ముధోల్ మండల శ్రీసరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ...
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థి రక్షిత మృతి: సీబీఐతో సమగ్ర విచారణ డిమాండ్
విద్యార్థి రక్షిత మృతిపై సీబీఐ దర్యాప్తు డిమాండ్ విద్యార్థి సంఘాల ఆందోళన, నేతల అరెస్టు విచారణ లోపాలను సరిదిద్దాలని విద్యార్థి సంఘాల ప్రతిపాదన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై సీబీఐ ...
కడెం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు ఎస్పీ జానకి షర్మిల
కడెం ప్రాజెక్టు వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పర్యటన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆదేశాలు ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు ...
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువకుడి ఆత్మహత్య కొడారి శ్రీకాంత్ అనే 25 ఏళ్ల యువకుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మహత్య మృతుడి కుటుంబంలో విషాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, మొగుళ్లపల్లి మండల ...
రాష్ట్రంలో పంట నష్టం 5 లక్షల ఎకరాల్లో!.. పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు మునిగినాయి సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పంటలపై ప్రభావం నీటి మునిగిన పంటల పరిస్థితి\ : ...