empty
నిర్మల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి నిర్మల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికిన సందర్భం మంత్రికి స్వాగతం పలికిన జిల్లా బార్ అసోసియేషన్, కాంగ్రెస్ ...
గిరిజన మహిళలకు ఉచిత ఆర్గానిక్ ఎరువుల పంపిణీ
సట్వాజీ ఫడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ఉచిత ఆర్గానిక్ ఎరువుల పంపిణీ పిఎసిఎస్ చైర్మన్ డోంగ్రే మారుతీ మాట్లాడుతూ రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచన ఆదివాసీ తెగల 30 ...
వడ్నాల భుమేష్ కుటుంబానికి మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆదుకుంటుంది
భారీ వర్షాల కారణంగా ఇల్లు పూర్తిగా కూలిపోయిన వడ్నాల భుమేష్ కుటుంబం మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రభుత్వం ఈ పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని చైర్మన్ ...
పోలాల అమావాస్యలో మారిన సంప్రదాయం: ఎద్దులకు బదులు ట్రాక్టర్ల ప్రదక్షిణలు
ఎద్దులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు ప్రాధాన్యత లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగ ఆంజనేయ స్వామి ఆలయంలో ట్రాక్టర్లతో ప్రదక్షిణలు లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని రైతులు ఎద్దులకు బదులుగా ...
ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి ...
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి చర్చ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రత్యేక దృష్టిసారం భారీ వర్షాల ...
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్: 52 లక్షల అవకతవక
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో 52 లక్షల నిధుల అవకతవక కాంట్రాక్టు ఉద్యోగి జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారణ రాయదుర్గం పోలీసులకు పిర్యాదు; ...
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
వెంకయ్యనాయుడు వరద బాధితులకు ₹10 లక్షల సాయం. తన పెన్షన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి ₹5 లక్షల. కుమారుడి ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ₹2.5 లక్షల. కుమార్తె స్వర్ణభారత్ ట్రస్ట్ ...
వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ: నష్టపోయిన రైతులకు ₹10,000 పరిహారం
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన. ప్రతి రైతుకు ఎకరాకు ₹10,000 పరిహారం ప్రకటించనున్నారు. రూ. 5,438 కోట్ల వరద నష్టం అంచనా. ప్రధానమంత్రి మోదీకి ...
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు
5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. మంగళవారం నుండి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు. 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ. తెలంగాణలో రాబోయే ఐదు రోజులపాటు ...