empty
: గుడిహత్నూర్లో సంపూర్ణంగా బంద్
జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై దాడి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిందితుడికి కఠిన శిక్ష, బాధిత మహిళకు న్యాయం డిమాండ్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై ...
: 28న తుది ఓటర్ల జాబితా విడుదల!
13న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల వర్షాలు, వరదలతో షెడ్యూల్ మార్పు 28న తుది ఓటర్ల జాబితా విడుదల స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూల్ను ప్రకటించింది. ...
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి – ఎస్ఐ భాస్కర్ చారి
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ భాస్కర్ చారి సూచన నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి కుంటాల మండలంలో శాంతి కమిటీ సమావేశం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా ...
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు సిద్ధం
15-20 కార్పొరేషన్ చైర్మన్ ల నియామకంపై స్పష్టత ఆర్టీసీ, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్ కీలక కార్పొరేషన్లు ముగ్గురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కనున్నాయి మూడు కమిషన్లకు చైర్మన్లు నియామకం దాదాపు ...
ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్న సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల
భైంసాలో సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహణ మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మన్, ప్రిన్సిపల్ సుమలతకు సత్కారం కొత్త స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం ఉచిత శిక్షణతో ...
: పినపాకలో మావోయిస్టుల ఎదురు కాల్పులు: ఆరుగురు మావోయిస్టులు మృతి
పినపాకలో తుపాకుల మోతతో గ్రామస్థులు భయంతో కరకగూడెం మండల పరిధిలో 6 మావోయిస్టులు మృతి లచ్చన్న దళ సభ్యులు, మహిళలు, పురుషులు మృతుల్లో ఉన్నారు పోలీసులకు స్పల్పగాయాలు, సామగ్రి స్వాధీనం మావోయిస్టు పార్టీకు ...
కేసీఆర్, స్మితా సబర్వాల్కు కోర్టు సమన్లు: మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వివాదం
కేసీఆర్, స్మితా సబర్వాల్కు జయశంకర్ భూపాలపల్లి కోర్టు సమన్లు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి నష్టం కోర్టులో నోటీసులు అందుకున్న ఇతర వ్యక్తుల ...
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా: ముఖ్య వివరాలు
తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ కార్యదర్శి డి రోనాల్డ్ రోస్ TG డిస్కమ్లు ఆన్లైన్ పోర్టల్ను సృష్టించడం విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలతో నివేదికలు ...
హైదరాబాదీల ముందుచూపు: ఆర్థిక అనిశ్చితికి సిద్ధమవుతున్నవారు
హైదరాబాద్ వాసులు ఆర్థిక అనిశ్చితికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం 95% మంది భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలో ఉన్నారు 83% మంది బీమా పాలసీలు తీసుకున్నారు 52% మంది పెట్టుబడుల్లో వైవిధ్యం ...
బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన 2 వేల మంది విద్యార్థులు క్యాంపస్లో ర్యాలీ రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్, మెస్, విద్యాబోధన సమస్యలపై నిరసన ప్రభుత్వానికి 17 డిమాండ్లు నిర్మల్ జిల్లా ...