భక్తి

తిరుమల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 24 గంటల పాటు వేచి చూస్తున్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు ...

బాసరలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం

బాసరలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం

బాసరలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం 🗓️ జూన్ 10, 2025 – బాసర, నిర్మల్ జిల్లా 📰 M4News బాసర పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ ...

ఇందూరులో వారాహి అమ్మవారి ఆలయానికి నూతన విగ్రహ సేకరణ ప్రారంభం

ఇందూరులో వారాహి అమ్మవారి ఆలయానికి నూతన విగ్రహ సేకరణ ప్రారంభం

ఇందూరులో వారాహి అమ్మవారి ఆలయానికి నూతన విగ్రహ సేకరణ ప్రారంభం ఇందూరు, జూలై 16: ఇందూరు నగరంలోని అమ్మ వెంచర్‌లో ఏర్పాటవుతున్న వారాహి అమ్మవారి ఆలయం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ...

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ...

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు నిర్మల్ జిల్లా ముధోల్ మండల  కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం తొలిఏకాదశి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ...

నగరంలో వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాల ముగింపు

నగరంలో వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాల ముగింపు ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్, జూలై 7: అమ్మ వెంచర్ లో గల వారాహి మాత ఆలయంలో ...

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 19 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం లోని బెంబర్ గ్రామంలో గత వారం రోజులుగా అఖండ హరినామ సప్తాహ కొనసాగుతోంది. సప్తాహ ముగింపు కార్యక్రమంలో కీర్తన్ యోగేష్ మాహారాజ్ ఆధ్వర్యంలో ప్రవచనం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం లో నడవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత, ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో పయనం సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ప్రసాదం గావించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి,ప్రముఖులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి .. సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 19 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం లోని బెంబర్ ...

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్.

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్. *మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 15 :- భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా ప్రారంభించిన శ్రీ ...

#BasarVedabharti #CommitteeElection #VedicEducation #NirmalNews #SpiritualHeritage

బాసర వేద భారతి పీఠం నూతన కమిటీ ఎన్నిక

బాసర వేద భారతి పీఠం నూతన కమిటీ ఎన్నిక   వేద భారతి పీఠం నూతన సంచాలన కమిటీ ఏర్పాటైంది మణికంఠ మృతికి కమిటీ శ్రద్ధాంజలి ఘటించింది బీజాక్షరాలు రాయడం మానివేయాలని ఏకగ్రీవ ...

వేలాల మల్లన్న జాతర భక్తుల సందడి

వేలాల మల్లన్న జాతర: భక్తుల తాకిడితో సందడి

వేలాల మల్లన్న జాతరకు భక్తుల రద్దీ గోదావరిలో పవిత్ర స్నానం చేసి కాలినడకన ఆలయ దర్శనం శివరాత్రి సందర్భంగా భక్తుల పోటెత్తేలా తరలివస్తున్న భక్తులు భద్రత కట్టుదిట్టం: పోలీసుల ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ...