నేరం
విద్యాసాగర్ను విజయవాడకు పోలీసులు తరలించారు
ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడు విద్యాసాగర్ను విజయవాడకు పోలీసులు తీసుకొచ్చారు. విద్యాసాగర్ను దేహ్రాదూన్ నుంచి రైలులో తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంబై నటి జెత్వానీ కేసులో ...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు యువకులు మృతి
పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగివస్తూ జరిగిన ప్రమాదం నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి వద్ద ప్రమాదం అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ...
తెలంగాణలో డీజే సౌండ్ సిస్టం శాశ్వతంగా రద్దు చేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
డీజే సౌండ్ సిస్టంతో యువత చెడిపోతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మతపరమైన ర్యాలీలలో డీజే నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా చార్మినార్ వద్ద డీజే ...
కూకట్పల్లిలో నల్ల చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు
హైడ్రా బృందం కూకట్పల్లిలో కూల్చివేతలు చేపట్టింది 16 అక్రమ షెడ్లపై హైడ్రా చర్య బఫర్ జోన్, ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమ నిర్మాణాలు సీఎం రేవంత్ రెడ్డి చట్టబద్ధతతో హైడ్రా అధికారాల పెంపు హైదరాబాద్లోని ...
25 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం: గుర్తుతెలియని దుండగుల కక్ష
నిర్మల్ జిల్లా భైంసాలో 25 కెవిఎ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసించారు. దొంగిలించిన కాపర్ వైర్ల విలువ 16,000 రూపాయలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ...
టీటీడీ లడ్డు ప్రసాదం సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం గత పాలకులపై తీవ్రమైన ఆరోపణలు న్యాయ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి భైంసా : సెప్టెంబర్ 23 : భైంసాలో జరిగిన సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నేతలు, ...
హైదరాబాద్లో ట్రావెల్ బస్సులో అత్యాచారం: వివాహితపై దారుణం
ట్రావెల్ బస్సులో 28 ఏళ్ల వివాహితపై అత్యాచారం. సెప్టెంబర్ 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాద్లో ఓ ట్రావెల్ బస్సులో 28 ఏళ్ల ...
బెంగళూరులో దారుణ ఘటన: మహిళను 30 ముక్కలుగా నరికి ప్రిడ్జ్లో దాచారు
బెంగళూరులో 29 ఏళ్ల మహిళ హత్య. మృతదేహం 30 ముక్కలుగా ఛిద్రమైన స్థితిలో. పోలీసుల అనుమానం: హత్య 15 రోజులు క్రితం జరిగి ఉండవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ...
విద్యార్థి మృతి ఆటోబొల్తా ప్రమాదంలో
ఆటోబొల్తా వల్ల 11 ఏళ్ల వసీకర్ మృతి భైంసా మండలం, మాంజ్రి గ్రామ సమీపంలో ఘటన సాయినాథ్ కుటుంబంతో కలిసి తానూర్కు ప్రయాణం వసీకర్ను ఆసుపత్రికి తరలించినా మృతి నిర్మల్ జిల్లా భైంసా ...
కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య కుటుంబాల ఒప్పుకోకపోవడంతో మనస్థాపం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శనివారం సాయి కుమార్ ...