నేర పరిశోధనలు
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కీలక కమాండర్ హతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 11, 2024 పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇస్లామిక్ జిహాద్ టాప్ కమాండర్ మహమ్మద్ అబ్దుల్లా హతమయ్యారు. హమాస్కు అనుబంధ సంస్థగా ఇస్లామిక్ ...
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ M4 న్యూస్ తేదీ: అక్టోబర్ 11, 2024 బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్కు వెళ్లిన సమయంలో ...
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రి నారా లోకేష్ కు విరాళాలు
వరద బాధితులకు మంత్రి నారా లోకేష్ కు విరాళాలు అందజేయడం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు కృతజ్ఞతలు తెలుపిన మంత్రి వరద బాధితులకు సహాయం అందించేందుకు మంత్రి నారా లోకేష్ ...
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో మంగళవారం అరెస్ట్ మెంగ రాజేష్ పేరు గల వ్యక్తి, అల్ సౌద్ అరేబియన్ మండి రెస్టారెంట్ నడిపిస్తాడు గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి తల్వార్ కొనుగోలు తల్వార్ ...
హైదరాబాద్లో 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ – రూ.7 కోట్ల కుంభకోణం వెలుగు
సైబర్ నేరాల ముఠా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు హైదరాబాద్లో రూ.7 కోట్లకు పైగా డబ్బు మోసపోయిన బాధితులు 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు అరెస్ట్ నిందితుల ఖాతాల్లో ఉన్న రూ. ...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
నారాయణ్పుర్ – దంతెవాడ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మరణించారని సమాచారం. పోలీసుల ప్రకారం, 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, కానీ మిగతా 9 మంది ఎవరనేది వెల్లడించలేదు. ...
దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే
FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచాయి. ...
అమేఠి హత్య కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు
అమేఠి హత్య కేసులో ప్రధాన నిందితుడు చందన్ వర్మపై పోలీసుల కాల్పులు నలుగురి హత్య కేసులో నిందితుడిగా చందన్ వర్మ ఉన్నాడు పిస్టల్ లాక్కొని పారిపోవాలని ప్రయత్నించడంతో కాలుపై కాల్పులు యూపీలోని ...
నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
పీఎం కిసాన్ కింద రూ.20 వేల కోట్లు విడుదల 9.4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం నేడు పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నాయి. ఈ కింద మొత్తం ...
: రాహుల్ గాంధీ సీరియస్: కొండా సురేఖపై వివరణ కోరిన రాహుల్
సమంతపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్ కొండా సురేఖకు రాహుల్ గాంధీ వివరణ కోరిన విషయం రాహుల్ గాంధీకి అర్ధరాత్రి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఢిల్లీ నుండి ...