నేర పరిశోధనలు

తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?*

*తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?* ఎమ్4న్యూస్ ( ప్రతినిధి ) అక్టోబర్ 19 హైదరాబాద్:అక్టోబర్ 19 ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతు ...

amannaah Bhatia ED Investigation

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...

ఆదివాసి ముద్దుబిడ్డ గొండు బెబ్బిలి

కొమరం భీమ్ 84వ వర్ధంతి విప్లవ అమరుడు కు విప్లవ జోహార్లు. కొమరం భీమ్, గోండు పులి, జల్, జంగిల్, జమీన్ విధాన సృష్టికర్త, అక్టోబర్ 27, 1901న తెలంగాణ విముక్తి కోసం ...

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండుగులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) లోకేశ్వరం: అక్టోబర్ 17, 2024 చోరీ సంఘటన: లోకేశ్వరం మండలంలో గంభీరం రోడ్డులోని హావర్గ గ్రామానికి చెందిన తుంగినోళ్ల గంగాధర్ కుటుంబానికి చెందిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన ...

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో రష్మిక మందాన

సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా రష్మిక మందాన నియమితం

భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందానని అంబాసిడర్‌గా నియమించింది. సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్నందున అవగాహన అవసరం. రష్మిక తన అనుభవాలను పంచుకుంటూ, ప్రజలకు ...

Telangana Disaster Response Force Team Meeting

రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు

2 వేల మందితో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (DRF) ఏర్పాటు. డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌ లో సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష. నవంబర్ మొదటి వారంలో DRF సిబ్బందికి ట్రైనింగ్ ...

ఎవుసం చేసెటోళ్లు తగ్గుతున్నరు .. నాబార్డు 2021-22 రిపోర్టు..!!*

*ఎవుసం చేసెటోళ్లు తగ్గుతున్నరు .. నాబార్డు 2021-22 రిపోర్టు..!!* పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు 55 శాతమే మిగిలిన 45 శాతం ఫ్యామిలీలు ఇతర పనుల్లో..! పెరిగిన లాగోడి ఖర్చులు.. మిగులుబాటు నామ్కే ...

చిన్నారుల్లో సైబర్ బానిసత్వం

⚠️ *చిన్నారుల్లో సైబర్ బానిసత్వం*⚠️ ➡️ స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు.. ➡️ తల్లిదండ్రులు మేలుకోవాలంటున్న సైబర్ నిపుణులు…. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేవగానే.. పడుకునే ముందు స్మార్ట్ఫోన్ ...

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు.

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు. .మల్కాజిగిరి సిఐటియు మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి ) మల్కాజిగిరి : అక్టోబర్ 14 . ప్రొఫెసర్: జిఎన్. ...

ఇరాన్ సైబర్ అటాక్

ఇరాన్‌పై సైబర్ అటాక్

దాడి లక్ష్యం: కీలక పరిపాలన కేంద్రాలు, అణుస్థావరాలు. ఆరోపణ: ఇరాన్ సైబర్ దాడులు ఇజ్రాయెల్ పనేనని అనుమానిస్తుంది. పశ్చిమాసియాలో పరిస్థితి: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత.   ఇరాన్‌పై జరిగిన సైబర్ దాడులు ...