నేర పరిశోధనలు

Harsha Sai Sexual Allegations News

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు

యువతి తనను ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు హర్షసాయి ప్రస్తుతం పరారీలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు తదుపరి విచారణ ...

ఐఎఫ్టియు నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు

అభయ పై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: ఐఎఫ్టియు దాసు

కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై హత్యాచారం నిందితుల కఠిన శిక్షను డిమాండ్ చేసిన ఐఎఫ్టియు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం   కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ...

Pingali Venkayya Medical College Name Change

మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు

మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు వైయస్సార్ పేరు తొలగించడంతో బీజేపీ స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు   ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం ప్రభుత్వ ...

: కడప మైనర్ బాలిక మృతి

నమ్మించాడు.. మాట్లాడుదామని పిలిచాడు.. తీరా వస్తే అడవిలోకి తీసుకెళ్లాడు. చచ్చేదాకా కొట్టాడు.. ఆ తర్వాత ఆమె చావడానికి నిప్పంటించాడు

కడప జిల్లా: బద్వేలు వద్ద జరిగిన దారుణ ఘటనలో, ప్రేమ ఉన్మాది విఘ్నేష్ చేతిలో మైనర్ బాలికా దస్తగిరమ్మ పెట్రోల్ మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటన సోమవారం ఉదయం 16 ఏళ్ల బాలిక ...

ఆలయంలో దొంగతనం పై సమగ్ర దర్యాప్తు చేయండి

ఆలయం లో దొంగతనం పై సమగ్ర దర్యాప్తు చేయండి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 20 నిర్మల్ జిల్లా భైంసా లోని లక్ష్మీ నరసింహ ఆలయం లో ...

దావులూరి పద్మావతి ఆరోపణలు

నూజివీడు మండలంలో దావులూరి పద్మావతిపై ఆరోపణలు: హనీ ట్రాప్, మోసాలు

దావులూరి పద్మావతి పై 11 కేసులు నమోదు. బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహించిన సమయంలో వివాదాలు. బంగారం, డబ్బు దోచుకోవడంపై ఆరోపణలు. వైసీపీ నాయకుడు కవులూరి యోగి మధ్య నడుస్తున్న ఆరోపణలు. నూజివీడు ...

భైంసా నరసింహ స్వామి ఆలయంలో చోరీ

భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి

భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.  భైంసా ...

Alt Name: జవాన్ రాజేష్ మృతి 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి

మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలడంతో జవాన్ రాజేష్ మరణం. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌గా గుర్తింపు. జవాన్ మృతితో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు ...

ఆల్‌ట్నేం: మావోయిస్టు దాడి

నారాయణ్‌పూర్ జిల్లాలో మందు పాతర పేల్చిన మావోయిస్టులు

చత్తీస్ ఘడ్ : అక్టోబర్ 19 చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులు ఈ రోజు ఘాతకానికి తెగబడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా సోన్‌పూర్ అటవీ ప్రాంతంలో మందు పాతర పేల్చడంతో ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ...

హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి మహిళ అఘోరి*

*హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి మహిళ అఘోరి* M4న్యూస్ ( ప్రతినిధి ) హైదరాబాద్:అక్టోబర్ 19 సికింద్రాబాద్ మొండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం ...