నేర పరిశోధనలు
ఆపదలో ఉన్న పాత్రికేయునికి సాయం చేయండి
ఏనుగంటి రామచందర్ గౌడ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు 15 రోజుల నుండి నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సహాయం కోసం సాయం చేయాలని కుటుంబం వేచిస్తోంది నిర్మల్ జిల్లా ...
భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే
భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే భైంసా మార్కెట్ కమిటి చైర్మన్ గా నియామకమైన ఆనంద్ రావ్ పటేల్ ను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సన్మానించారు.. సిరాల ప్రాజెక్ట్ ...
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు సరదాగా స్నానానికి వెళ్లి నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన ...
*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!*
*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!* 80 వేల మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే.. ప్రశ్నావళికి మంత్రివర్గం ఆమోదం 1 నుంచి గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఉద్యోగులకు ఒక ...
పరిహారం…. ఫలహారం
నష్టపరిహారంలో అవినీతి ఆరోపణలు. అనర్హులకు నష్టపరిహారం అందించడంపై రైతుల ఆందోళన. ఎప్పటికీ గ్రామాల్లో తిరగని ఏఈఓలు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందకపోవడం వివాదాస్పదం. వైరా మండలంలో పంట నష్టపరిహారంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ...
President Murmu: దేశాభివృద్ధికి గిరిజన సంఘాల భాగస్వామ్యం కీలకం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్గఢ్లో ఐఐటి భిలారు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గిరిజన సంఘాల సహకారం దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఐఐటి భిలారు ప్రస్తుత సాంకేతికతలతో భారత్కు కీర్తిని తెస్తుందని ముర్ము ఆశాభావం ...
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ సూచనలు
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ సూచనలు వైద్య సహాయం అందుబాటులో ఉన్న ప్రాంతాలు సూచించిన అధికారులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి తిరుమలకు కాలినడకన వచ్చిన భక్తులలో కొందరు ...
ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఢిల్లీలో ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలోని ఐఐటీకి చెందిన యాష్ అనే ఎమ్మెస్సీ రెండో ...
నగల దుకాణంలో చోరీ
భైంసా కుబీర్ మండలంలో ఆకాష్ జ్వలేరీ దుకాణంలో చోరీ. దుండగులు సుమారు 10 కిలోల వెండి, 30 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను పగలగొట్టి దుకాణంలో చోరీ చేశారు. పోలీసులు క్లూస్ ...
యూట్యూబ్లో చూసి డ్రగ్స్ తయారు చేస్తున్న స్టూడెంట్స్.. అరెస్ట్
చెన్నైలో ఆరుగురు విద్యార్థులు మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారు చేస్తున్నప్పుడు అరెస్ట్. విద్యార్థులు ఇంటిని ల్యాబ్గా మార్చుకుని యూట్యూబ్ ద్వారా డ్రగ్స్ తయారు చేశారు. డీలర్లు కావాలని ప్రయత్నించిన విద్యార్థుల వద్ద రూ.10 లక్షల ...