నేర పరిశోధనలు
ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్ కాల్..!
ముంబయి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు కాల్స్ ప్రధాని మోదీపై హత్య బెదిరింపు మహిళ ఫోన్ కాల్లో ఆయుధం సిద్ధం చేసినట్లు పేర్కొంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు, మానసిక అనారోగ్యం అనుమానం ఇటీవల సల్మాన్ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు
గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా చర్యలు తీసుకుంటోంది హోం మంత్రి వంగలపూడి అనిత ...
మూడు రెట్లు పెరిగిన దొంగ నోట్లు..
ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు ఆదేశాలు విఫలమయ్యాయి. 2018-19 నుంచి 2022-23 వరకు రూ.500 నకిలీ నోట్లలో 317% పెరుగుదల. 2022-23లో రూ.500 నకిలీ నోట్ల విలువ 9,111 కోట్లకు చేరుకుంది. ...
సీఐడీ ఆఫీసుకు వెళ్లిన రఘురామ నడవలేని స్థితిలో బయటికి వచ్చారు: ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించినట్టు ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు కాళ్లను తాళ్లతో కట్టేసి, ...
విమానంలో ఇద్దరు మందుబాబుల రచ్చ… అదే విమానంలో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు!
కోయంబత్తూరు నుంచి ఢిల్లీ ప్రయాణం చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిలు మందుబాబులు విమానంలో రచ్చ, ఒకరు టాయిలెట్లో, మరొకరు వాంతులు విమాన సిబ్బంది సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి గతంలో జరిగిన వివాదాస్పద విమాన ఘటనలు ...
కుటుంబ సమగ్ర సర్వే 100 శాతం పూర్తి
తెలంగాణలో కుటుంబ సమగ్ర సర్వే 92.6% పూర్తి 13 జిల్లాల్లో 100% సర్వే పూర్తి జీహెచ్ఎంసీలో 76% సర్వే పూర్తయింది డాటా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది : తెలంగాణలో కుటుంబ సమగ్ర సర్వే ...
ములుగు మండలంలో నూతన సి.సి. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
35 లక్షల నిధులతో సి.సి. రోడ్డు నిర్మాణం: NH రోడ్డు నుండి CRPF బెటాలియన్ వరకు. 50 లక్షల నిధులతో అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణం: ఇంచర్ల గ్రామంలో. శంకుస్థాపన: మంత్రి దనసరి ...
భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిల్పారామం లో కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుని పూజలకు ప్రత్యేకత ఉందని ...
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏండ్లకు పెంపు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం. అనుభవజ్ఞుల సేవలను సుదీర్ఘంగా ఉపయోగించుకోవడమే లక్ష్యం. నిరుద్యోగుల్లో ఈ ...
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటిలిజెన్స్ పోలీసులు అలర్ట్?
తెలంగాణలో జరుగుతున్న నిరసనలు, ధర్నాల నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటిలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ వ్యవస్థలో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం, స్పెషల్ పోలీస్ ...