మార్కెట్ వార్తలు
ములుగు: నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు, నవంబర్ 23, 2024: ములుగు మరియు భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ములుగు క్యాంప్ కార్యాలయం సిబ్బంది ప్రకారం, పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. ప్రధాన ...
జర్నలిస్టుల న్యాయ రక్షణకు నిధి ఏర్పాటు చేయాలి: పురుషోత్తం నారగౌని
జర్నలిస్టులపై అక్రమ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్. చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన. పెద్దపల్లి జిల్లా జర్నలిస్టు సంఘం కొత్త కార్యవర్గం ...
భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిల్పారామం లో కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుని పూజలకు ప్రత్యేకత ఉందని ...
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP): నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్.కళా నియామకం
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్.కళా నియామకం. ఈ నియామకాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ప్రకటించారు. జిల్లా కార్యకలాపాలను బలపరచడంలో ఈ నియామకం కీలక పాత్ర ...
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళపై ఆటో డ్రైవర్ నర్సింహులు అత్యాచారం చేశాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్కి నడుస్తున్న సమయంలో, ఆటోలో ఎక్కిన ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ...
భారీగా పెరిగిన ఎయిర్టెల్ లాభం
భారతీ ఎయిర్టెల్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల నికర లాభం సాధించింది, ఇది గత సంవత్సరం రూ.1,341 కోట్లతో పోలిస్తే 168% పెరుగుదల. కంపెనీ ఆదాయాలు 12% పెరిగి రూ.41,473 కోట్లకు చేరాయి, ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...
: స్వచ్ఛందంగా ముధోల్ బంద్
ముధోల్లో హిందూ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద బంద్. వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్లో భాగస్వామ్యం. తహశీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఉత్సవ కమిటీ, బీజేపీ నాయకులు. : ముధోల్ మండల ...
: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అప్లికేషన్ అందజేత
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో తహసిల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటు హక్కు కోసం దరఖాస్తులు అందజేయడం జరిగింది. పిఆర్టియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ఇప్పటికే ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి న్యాయం – బాసర ట్రిపుల్ ఐటీకీ సర్టిఫికెట్ల సత్వర పంపిణీ ఆదేశం
ఎమ్4 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, నిర్మల్, అక్టోబర్ 25 హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సామల ఫణి కుమార్కు ఎట్టకేలకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఫణి ...