మార్కెట్ వార్తలు
రూ.90 వేలకు చేరువలో బంగారం ధరలు
బంగారం ధర రూ.90,000కి చేరువ హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం రూ.89,180 అమెరికా వాణిజ్య విధానాల ప్రభావం మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం మరింత పెరిగే అవకాశం బంగారం ధరలు రూ.90 వేలకు ...
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం. సెన్సెక్స్ 57.44 పాయింట్లు నష్టపోయి 78,000.72 వద్ద ట్రేడింగ్. నిఫ్టీ 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద కొనసాగుతుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో ...
స్టాక్ మార్కెట్లు మోస్తరు నష్టాల్లో – ఇన్వెస్టర్లు అప్రమత్తం
M4News ప్రతినిధి 📍 ముంబై | ఫిబ్రవరి 07, 2025 🔹 గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు 🔹 ఇన్వెస్టర్లలో అప్రమత్తత – కొనుగోళ్లకు తగ్గిన ఆసక్తి 🔹 సెన్సెక్స్ 93.92 ...
అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు ఇలా ఉన్నాయి
🔹 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) – ₹77,040 🔹 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) – ₹84,040 🔹 వెండి ధర (1 కిలో) – ...
బంగారం ధరలు తగ్గుముఖం!
🔹 బంగారం ధరలు తగ్గుతాయని ఆర్థిక సర్వే అంచనా 🔹 ప్రపంచ అనిశ్చితి కారణంగా బంగారు నిల్వలు పెరిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు 🔹 2024లో బంగారు నిల్వలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి ...
తాజా బంగారం, వెండి ధరలు – ముఖ్యమైన సమాచారం
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్లు రూ.82,420. విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరు ధరలు కూడా ఇవే. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.75,700, 24 క్యారెట్లు రూ.82,570. ...
ఘాటెక్కిన వెల్లుల్లి ధర
తాడేపల్లిగూడెం మార్కెట్లో వెల్లుల్లి కేజీ ధర రూ.450. పదేళ్లలో తొలిసారి ఈ స్థాయికి చేరిన ధరలు. మధ్యప్రదేశ్లో సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణం. తాడేపల్లిగూడెం మార్కెట్లో వెల్లుల్లి ధర కేజీ రూ.450కి ...
టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ ఆటోను విడుదల
టీవీఎస్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ ఆటోను మార్కెట్లోకి తీసుకువచ్చింది TVS King EV Max పేరుతో విడుదల 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీ గరిష్ట వేగం: గంటకు 60 కిమీ ఒక్క ఛార్జింగ్తో ...
ఇవాళ బంగారం ధర తగ్గింది!
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.74,640, 24 క్యారెట్ల ధర రూ.81,370 హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు తగ్గాయి వెండి ధర కిలోకు రూ.100 తగ్గి ...
ఇండియాలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ
భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీ నమూనా ఆవిష్కరించబడింది. ‘శూన్య’ పేరుతో ఎయిర్ ట్యాక్సీని బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ రూపొందించింది. 2028 నాటికి బెంగళూరు పరిధిలో సేవలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్ ...