ఆంధ్రప్రదేశ్

SI Ganga Satyanarayana Murthy Suicide Audio

‘నా జీవితాన్ని వారిద్దరే నాశనం చేశారు’.. వైరల్‌గా మారిన SI ఆడియో

తణుకు గ్రామీణ SI ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్య ఆత్మహత్యకు ముందు ఫోన్‌లో మాట్లాడిన SI ఆ ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది SI బాధతో తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ...

వైసీపీ విప్ జారీ - మున్సిపల్ ఎన్నికలు

వైసీపీలో భారీ ప్రక్షాళన – కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు విప్ జారీ

ఎన్నికల్లో పరాజయం అనంతరం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం. డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ముందు విప్ జారీ. తెరచాటు రాజకీయాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలకు ...

2025-26 బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, AP Infrastructure Development

2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు

పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు, నిర్మాణానికి అదనంగా రూ. 12,157 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ. 730 కోట్లు ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ...

"ఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి"

ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్ పూర్వవిద్యార్థుల సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్ 1969-70 బ్యాచ్ పూర్వవిద్యార్థుల సమావేశం రాజకీయాల్లోకి తన ప్రవేశానికి శ్రీనివాస మహల్ ప్రాముఖ్యత మిత్రులు ప్రశాంత జీవితం కొనసాగిస్తుంటే, తాను రాజకీయాల్లో నిత్య పోరాటం తండ్రి రాజగోపాల్ రెడ్డి ...

ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా? ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది టీడీపీ. మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే ...

తిరుపతిలో ఏనుగుల ధాటికి నష్టపోయిన రైతుల పంటలు

తిరుపతి: పంట పొలాలపై ఏనుగుల స్వైర విహారం

🔹 చంద్రగిరి నియోజకవర్గం, యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల ఉధృతి. 🔹 కోటకాడపల్లి పంచాయతీ అయ్యగారిపల్లె వద్ద 4 ఎకరాల వరి పొలం నాశనం. 🔹 రైతులు ఆర్థికంగా నష్టపోతుండటంతో ఆవేదన. 🔹 అధికారులు ...

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు అధ్యక్షతన కీలక చర్చలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ముఖ్య నేతలు రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ పాలన, అభివృద్ధి లక్ష్యాలపై కీలక ...

ఉత్కంఠగా గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక

ఉత్కంఠగా గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక

గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై ఉత్కంఠ వైసీపీ, కూటమి మధ్య క్యాంప్ రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి ఫిబ్రవరి 3న గుంటూరు కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 29కి ...

తిరుమలలో చిరుత సంచారం – భక్తుల భయం

తిరుమలలో చిరుత సంచారం – భక్తుల్లో భయం

తిరుమల శిలాతోరణం వద్ద చిరుత ప్రదర్శన 🔹 భక్తుల సమాచారం మేరకు అటవీశాఖ అప్రమత్తం 🔹 సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలో చిరుత సంచారం తిరుమలలో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. ...

నేడు వాసవీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

నేడు వాసవీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

నేడు వాసవీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం ప.గో.జిల్లా, పెనుగొండలో భారీగా ఏర్పాట్లు ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. నేడు నిర్వహించనున్న కన్యకాపరమేశ్వరి ...